ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రతి దశలో తోడ్పాటు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణ పథకంపై ఖమ్మం, పాలేరు, మధిర నియ�
రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ లాభదాయక పంటలు పండించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. చీమలపాడు, రేలకాయలపల్లి రెవెన్యూ పరిధిలో రైతులు సాగు చేస్తున్న పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలను కల�
విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. తిప్పనపల్లి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల, చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశ�
ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. క్వింటా మిర్చికి రూ.25 వేలు ధర నిర్ణయించాలని, ఆ ధర ప్రకారం రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఖమ్మం వ్�
ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపచేసింది. ఒక నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నది అప్పటి వరకూ అణగదొక్కబ�
ఉద్యమనేత కేసీఆర్తో తనది 24 ఏళ్ల అనుబంధమని చెప్పారు తెలంగాణ మలితరం ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్. కేసీఆర్ బంటుగా ఆదినుంచీ తాను రాష్ట్ర సాధకుడి బంటుగా కొనసాగుతున్నట్లు గుర్తుచేశారు.
బోనస్ పేరిట పెట్టిన ఒట్టు.. ఒట్టి బోగస్సేనని నిగ్గుతేలింది. కర్షకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి 50 రోజులు దాటినా వారికి ఇంకా బోనస్ నగదును జమ చేయకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలోని సింగరేణి బొగ్గు తరలింపునకు సంబంధించి నిర్మించిన సైలో బంకర్ను తొలగిస్తారా.. లేదంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి పంపించి వేస్తారా.. అంటూ కిష్టారంలోని అంబేద్
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభంకావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్యార్డు పోటెత్తింది.
అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ పథకాలు అందిస్తామని, వాటిని సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిర�
‘నమ్మి ఓటేస్తే నమ్మకద్రోహం చేస్తారా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బడుగుజీవులు. తాము అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని, వాటికి చట్టబద్ధత కల్పిస�
గ్రామీణ వైద్యుల సమస్యలను శాసనమండలిలో చర్చిస్తానని, రాత్రనక, పగనలక మారుమాల ప్రాంతాల్లో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు.
ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్
ఒక్క ప్రయోగం.. వందసార్లు చేసిన రివిజన్తో సమానం. విద్యార్థులకు పాఠాలను సులభతరం చేసేందుకు సంకల్పించిన విద్యాశాఖ.. ప్రయోగాలను వారి పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చింది. కానీ.. విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు
మాటిమాటికీ మాటలు మారుస్తూ నోటికొచ్చిన గడువులు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు మండిపడుతున్నారు. రైతుభరోసా విషయంలో పూటకో మాట చెబుతూ రోజురోజుకూ తమకు ఆశలు కల్పించేలా ప్ర�