పేదలు కూడా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు విలువైన రంజాన్ కిట్లను జవాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన�
గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలపై కాంగ్రెస్ సర్కారు అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో వారికి అనేక పథకాలను గత ముఖ్యమంత్రి కేసీఆర్ అ�
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోగా.. వారిని డీఐఈవో ఆదేశాల మేరకు సీఎస్, డీవోలు �
విద్యార్థుల ఏడాది చదువును నిర్దేశించే వార్షిక పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) అమర్చాం. విద్యార్థులు ఎలా�
కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాడ�
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో హెచ్ఎంలు, వార్డెన్లు, ఏఎన్ఎంలు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ హెచ్చరించారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా�
మహాశివరాత్రి పర్వదినం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించేందుకు ఆలయ కమిటీల బాధ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా ఏర్ప�
ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను మార్చి 31వ తేదీలోగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పొడగిట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన తెచ్చిన పథకాలన్నింటినీ నీరుగార్చుతూ వస్తున్నది. తాజాగా మిషన్ భగీరథపైనా రేవంత్ సర్కారు కన్ను పడింది. అందులో భాగంగానే మిషన్ భగీర�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల రైతులు సోమవారం ఏకంగా సుమారు 1.05 లక్షల బస్తాలను తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ నిండిపోవడంతో గేట్ల
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ సమస్యలపై గిరిజనులు సమర్పించిన వినతుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ‘ఇందిరమ్మ ఇళ్ల తీరు ఇంతింత గాదయా..’ అన్నట్లుగా ఉంది రేవంత్రెడ్డి సర్కారు తీరు. ‘కుండలో బువ్వ కుండలోనే ఉండాలి.
గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశానికి ఆదివారం ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరిగింది. ఖమ్మం జిల్లాలో 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 కేంద్రాల్లో ఈ �
ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించాలని, యువతకు ఆటలపై ఆసక్తి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలతోపాటు వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది.