మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హోలీ అదిరింది. రంగుల పండుగను ప్రతిఒక్కరూ ఎంతో సంబురంగా జరుపుకున్నారు. గురువారం అర్ధరాత్రి కాముడిని దహనం చేసి శుక్రవారం పండుగ చేసుకున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా ఒకరికొకరు రంగుల
ప్రజా సమస్యలపై గొంగెత్తితే ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై అకారణంగ�
ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలోని ది బెస్టు వ్యవసాయ మార్కెట్లలో మద్దులపల్లి ఒకటి. దీని నుంచి ప్రతి సంవత్సరం పుష్కలంగా ఆదాయం మార్కెట్ ఖజానాకు చేరుతున్నది. కానీ ఈ వ్యవసాయ మార్కెట్ ఏ హోదాలో ఉంది అన�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా, చూడగానే కొత్త అనుభూతి కలిగే విధంగా గిరిజన మ్యూజియంను తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం పను�
గిరిజన రైతులు సేంద్రియ సాగుపై మెళకువలు నేర్చుకోవాలని, సాగులో వారికి సలహాలు సూచనలు అందించే బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అభ్యుదయ రైతు లక్ష్మారెడ్డికి సూచించారు. సేంద్రియ ఎరువులతో పండించిన ప�
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ..’ అనే సామెత మాదిరిగా రేవంత్ సర్కారు వ్యవహార శైలి ఉంది. ఆర్భాటాలు, అబద్ధపు ప్రకటనలు తప్ప.. క్షేత్రస్థాయిలో ఆచరణ ఇసుమంతైనా కన్పించడం ల�
జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను కోరారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెం�
పేదలు కూడా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు విలువైన రంజాన్ కిట్లను జవాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన�
గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలపై కాంగ్రెస్ సర్కారు అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో వారికి అనేక పథకాలను గత ముఖ్యమంత్రి కేసీఆర్ అ�
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోగా.. వారిని డీఐఈవో ఆదేశాల మేరకు సీఎస్, డీవోలు �
విద్యార్థుల ఏడాది చదువును నిర్దేశించే వార్షిక పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) అమర్చాం. విద్యార్థులు ఎలా�
కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాడ�
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో హెచ్ఎంలు, వార్డెన్లు, ఏఎన్ఎంలు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ హెచ్చరించారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా�
మహాశివరాత్రి పర్వదినం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించేందుకు ఆలయ కమిటీల బాధ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా ఏర్ప�