ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పెరుగుదలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకుల పర్యటన ప్రభావం స్పష్టంగా కనపడింది. ఈ నెల 22వ తేదీన శుక్రవారం మాజీ మంత్రి టీ హరీశ్రావు మాజీ మంత్రులు గంగు�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటుచేసిన ‘ఆటో షో’ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజులపాటు కొనసాగిన వాహనాల ప్రదర్శన, విక్రయాల ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మ�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఇందులో ఎంట్రీ చాలా కీలకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. జార్ఖండ్ నుంచి కలెక్టర్లతో ఆదివ�
తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తున్న తీరు ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అ
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన ఆటో షో అదుర్స్ అనిపించింది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన �
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11గంటలకు ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)కు వచ్చారు.
అధునాతన కార్లు, సరికొత్త బైకుల ప్రదర్శన, విక్రయాలకు ఖమ్మం గుమ్మం వేదిక కానుంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంస్థలు సంయుక్తంగా ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో వాహన సంస్థలన్నింటినీ ఒకేచ�
మొలకెత్తనివ్వబోవనడానికి కేసీఆర్ మొక్క కాదని, మహా వృక్షమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ను తుడిచిపెట్టడం రేవంత్కు కాదు కదా.. అతడి జేజమ్మకు కూడా వల్ల కాదని గుర్తుంచుకోవాలని �
సరికొత్త ఫీచర్లతో వివిధ రకాల మోడల్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అదరహో అనిపించే విధంగా విభిన్న మోడళ్లతో కస్టమర్లను కనువిందు చేయనున్నాయి. అయితే నూతన వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టెస్ట్ డ్�
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు అప్పట్�
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఖమ్మానికి రానున్నారు. గురు, శుక్రవారాల్లో ఖమ్మం నగరంతోపాటు చింతకాని మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్�
ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలను కల్తీ చేసినా, నాసిరకంగా తయారు చేసి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. స్టేట్ ఫుడ్ సేప్టీ కమిషనర్ �
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన గ్రూప్-3 పరీక్షల ప్రక్రియ మొదటి రోజు ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. అయితే, అభ్యర్థుల హాజరు శాతం భద్రాద్�
ఖమ్మంలో అక్రమ ఆయుధాల ఘటన కలకలం రేకెత్తిస్తున్నది. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిప�