వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుం�
గడిచిన రెండు సీజన్లుగా నష్టపోతున్న రైతన్నలు.. కొండంత ఆశతో ఈ యాసంగికి సిద్ధమవుతున్నారు. అయితే ఇదైనా సాఫీగా సాగుతుందో లేదోననే ఆందోళన వారిని కలవరపెడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు, ప్రభుత్వ పట్టింపులేని
పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం గోదావరి తీరంలో, అన్నపురెడ్డిపల్లి శివాలయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచ
సింగరేణి సంస్థ గడిచిన ఏడు నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ లాభాలు గడించి ముందుకు దూసుకెళ్తున్నది. తొలుత బొగ్గు ఉత్పత్తికి కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ వర్షాలు, వరదలు తగ్గు
‘నాలుగైదు నెలలుగా వేతనాల్లేవు.. అయినా మురికి పనులు చేస్తూనే ఉన్నాం.. పస్తులతోనే బతుకు బండిని లాగించుకుంటూ వస్తున్నం.. ఇక మా వల్ల కావట్లేదు.. తక్షణమే పెండింగ్తో కలిపి మొత్తం వేతనాలను ఇప్పించండి సారూ’ అంటూ �
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలకు హాజరుకావాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 17వ తేదీ ఉదయం 10
విద్యార్థులు పాఠంలోని అంశాలను సమగ్రంగా చదవాలని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. కఠినంగా అనిపించిన వాటిని పలుమార్లు సాధన చేస్తే సులువుగా ఉంటాయని అన్నారు. ఖమ్మంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధ�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి �
మధిర ప్రాంతంలో ఎడ్ల బండ్లతో ఇసుక తోలకాలను అధికారులు అడ్డుకోవడం సరికాదని, వారికి అనుమతి ఇవ్వాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. శనివా�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ సమస్తం సందేహాలమయంగా మారింది. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు సంధిస్తుండడంతో జనం భయపడుతున్నారు. ప్రశ్నావళిలో రూపొందించిన ప్రశ్నలకు జ�
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ప్రత్యేక ప్రాధాన్యంతో వెంటనే పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా ఖమ్మం ఐడీవోసీలో అదనపు కలెక్టర్ �
వెలుగు జిలుగుల దీపావళి పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు గురువారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఉదయాన్నే ఇళ్ల ముంగిళ్లను శుభ్రం చేసి మ�
నిరసన తెలిపిన ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సహచర కానిస్టేబుళ్లు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో పాల్గొన్న 39 మందిపై కూడా సస్పెన్షన్ వే
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫారసు మేరకు మంజూరైన రూ.19,16,500 విలువచేసే 56 సీఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయ నిధి) చెకులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస�
మీరొక్కరు ఇచ్చే రక్తం ఎక్కువ మంది ప్రాణాలను నిలబెడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలివాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల(ఫ్లాగ్ డే) స