ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు అప్పట్�
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఖమ్మానికి రానున్నారు. గురు, శుక్రవారాల్లో ఖమ్మం నగరంతోపాటు చింతకాని మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్�
ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలను కల్తీ చేసినా, నాసిరకంగా తయారు చేసి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. స్టేట్ ఫుడ్ సేప్టీ కమిషనర్ �
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన గ్రూప్-3 పరీక్షల ప్రక్రియ మొదటి రోజు ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. అయితే, అభ్యర్థుల హాజరు శాతం భద్రాద్�
ఖమ్మంలో అక్రమ ఆయుధాల ఘటన కలకలం రేకెత్తిస్తున్నది. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిప�
వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుం�
గడిచిన రెండు సీజన్లుగా నష్టపోతున్న రైతన్నలు.. కొండంత ఆశతో ఈ యాసంగికి సిద్ధమవుతున్నారు. అయితే ఇదైనా సాఫీగా సాగుతుందో లేదోననే ఆందోళన వారిని కలవరపెడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు, ప్రభుత్వ పట్టింపులేని
పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం గోదావరి తీరంలో, అన్నపురెడ్డిపల్లి శివాలయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచ
సింగరేణి సంస్థ గడిచిన ఏడు నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ లాభాలు గడించి ముందుకు దూసుకెళ్తున్నది. తొలుత బొగ్గు ఉత్పత్తికి కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ వర్షాలు, వరదలు తగ్గు
‘నాలుగైదు నెలలుగా వేతనాల్లేవు.. అయినా మురికి పనులు చేస్తూనే ఉన్నాం.. పస్తులతోనే బతుకు బండిని లాగించుకుంటూ వస్తున్నం.. ఇక మా వల్ల కావట్లేదు.. తక్షణమే పెండింగ్తో కలిపి మొత్తం వేతనాలను ఇప్పించండి సారూ’ అంటూ �
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలకు హాజరుకావాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 17వ తేదీ ఉదయం 10
విద్యార్థులు పాఠంలోని అంశాలను సమగ్రంగా చదవాలని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. కఠినంగా అనిపించిన వాటిని పలుమార్లు సాధన చేస్తే సులువుగా ఉంటాయని అన్నారు. ఖమ్మంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధ�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి �
మధిర ప్రాంతంలో ఎడ్ల బండ్లతో ఇసుక తోలకాలను అధికారులు అడ్డుకోవడం సరికాదని, వారికి అనుమతి ఇవ్వాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. శనివా�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ సమస్తం సందేహాలమయంగా మారింది. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు సంధిస్తుండడంతో జనం భయపడుతున్నారు. ప్రశ్నావళిలో రూపొందించిన ప్రశ్నలకు జ�