‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి.. తెల్ల చంద్రుడిలో వెన్నులలే తీసుకొచ్చి..’ అంటూ ఆడబిడ్డలంతా ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక పండుగకు వన్నె తెచ్చారు. ప్రకృతిని పూజించే పూల పండుగ ఉమ్మడి జిల్లాలో ఐదో రోజు ఆదివ
‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్కా బతుకమ్మా.. దాదీ మా బతుకమ్మా.. దామెర మొగ్గల బతుకమ్మా..’ అంటూ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలందరూ ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే బతుకమ్మ వేడుకలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూ
‘తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగేవటే..’ అంటూ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలందరూ అంగరంగ వైభవంగా బతుకమ్మలు ఆడుతున్నారు. తెలంగాణ పూల పండుగ ఉమ్మడి జిల్లాలో ఘనంగా కొనసాగుతోంది. ఊరూవాడా ఏకమైన ఆడబ్డి�
బతుకమ్మ వేడుకలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పులకించిపోతోంది. ఊరూవాడంతా పూలపండుగ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రతి వాడా ఓ పూల వనమవుతోంది. ప్రతి ఊరి చెరువూ పూల తోటవుతోంది. తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్న
‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..’ అంటూ బతుకమ్మ గీతాలు మార్మోగాయి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా బుధవార�
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను ఈ ఏడాది కష్టనష్టాలు వెంటాడాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన అన్నదాతలను కొత్తగా వచ్చిన ప్రభుత్వమూ మరింత కుంగదీసింది. గత కేసీఆర్ ప్రభుత్వం క�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్మాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు. ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా దానిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
మండల పరిధి బెండాలపాడు గ్రామ శివారులోని కనిగిరి (కనకాద్రి) గుట్టలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం సందర్శించారు. ఉదయం 7 గంటలకు బెండాలపాడు ఆదివాసీ గిరిజనులతో కలిసి అడవిలోకి కాలినడక వెళ్లి ప్రకృతి అం�
గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో సోమవారం వైభవంగా జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం కలెక్టర్, కేఎంసీ కమిషనర్ పర్యవేక్షించారు. కాగా, ఖమ్మంలో కొలువ�
భద్రాచలం గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. శనివారం నిమజ్జనం జరిగే ప్రదేశాలను ఆయన ఏఎస్పీ అంకిత్కుమార్, ఉత్సవకమ
ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృంద అధికారులు రెండో రోజు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ క�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, పరిహారం అందించడానికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..’ అంటూ వాడవాడలా గణపయ్య భక్తిగీతాలు మార్మోగుతున్నాయి. వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు.
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు సేవా నిరతి పట్ల యావత్ ఖమ్మంజిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన మరుసటి రోజే హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఎంపీల�
మున్నేరు వరద ఉధృతి తగ్గి రోజులు గడుస్తున్నా బాధితుల ఎదురుచూపులు ఇంకా ఎదురుచూపులుగానే ఉన్నాయి. సర్వం కోల్పోయిన తమకు రూ.10 వేల సాయమందిస్తామంటూ సర్కారు చెప్పిందని.. అవి చేతికొస్తే తమకు ఎంతోకొంత అక్కరకొస్తా�