రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల మండలం జడ్పీహెచ్ఎస్ పెద్దగోపతి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు) జి వెంకటేశ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. అల్పపీడనం వాయుగుండంగా మారి.. కుంభవృష్టిని కురిపించింది. దీంతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. అత్యంత భారీ వర్షాల వల్ల శనివారం అర్ధరాత్రి ను
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పోరాట మార్గాన్ని ఎంచు�
‘ముత్యాలమ్మ తల్లీ.. బోనం మీకు సమర్పిస్తాం.. ఆరోగ్యాన్ని మాకు ఇవ్వు..’ అంటూ భక్తులు
అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణమాసం రెండో ఆదివారం కావడంతో తెలంగాణ సంస్కృతిని చాటేలా ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో భక
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును 2026, ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని, సాగునీరు అందించి రైతులకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్ల�
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాకు వరప్రదాయినిగా నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పలుచోట్ల పంప్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలంలో 155 కిలోలను, ఇల్లెందులో 53 కిలోలలను, ఖమ్మంలో 450 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు.
రేపటి భావిభారత పౌరులకు విద్యానిలయాలుగా ఉండాల్సిన గురుకులాలు సమస్యల వలయాలుగా మారాయి. చదువు సంగతి దేవుడెరుగు.. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అధికారులు చిన్నారులతో ఏక�
వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పుష్కలంగా సమకూరాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఉమ్మడి వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలు సమర్పించార�
ఉమ్మడి ఖమ్మం జిల్లాకే జ్వరం వచ్చిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఖమ్మం జిల్లాలో 74,960 మందికి వైరల్ ఫీవర్ రావడం, జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు కావడం వంటి పరిస్థితులు ఇ�
జిల్లా నుంచి ఆర్థిక మంత్రి ఉన్నా.. జిల్లా ప్రజలకు మాత్రం ఆశాభంగమే మిగిలింది. రాష్ట్ర అసెంబ్లీలో జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలకు నిరాశను మి�
కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు చల్లారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ర్టానికి చోటు దక్కకపోగా.. జిల్లాకు ప్రాధాన�