ఏర్పాట్లు పూర్తి చేసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ పంటల సాగుపై 5వేల మంది రైతులకు అవగాహన, ఆధునిక యంత్రాల ప్రదర్శన తరలిరానున్న వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నిపుణులు రైతులకు ఉచిత ర
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. మంగళవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 14,340 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,873 క్యూసెక్కులు
పెట్రోల్ ధరలు పెరగడంతో నిర్ణయం గుర్రపు స్వారీ చేస్తున్న నర్సింహులు గద్వాల రూరల్, అక్టోబర్ 17 : ఇటీవల పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు గుర్
అలంపూర్: నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 16,827 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,485 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన ట�
నర్సింగ్ కళాశాలకు ఐదెకరాల స్థలం ఈ ఏడాది తాత్కాలిక భవనంలో నిర్వహణ మొదటి ఏడాది 100మంది విద్యార్థులకు అవకాశం డిప్యూటేషన్పై టీచింగ్ స్టాఫ్ కేటాయింపు గద్వాల,అక్టోబర్01: గత పాలకుల నిర్లక్ష్యంతో నడిగడ్డ ఉన�
జూరాలకు 93 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో 16 గేట్ల నుంచి దిగువకు విడుదల తుంగభద్ర డ్యాంలో 10 గేట్లు ఎత్తివేత శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద ఆత్మకూరు, అక్టోబర్ 13 : జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. �
అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ వాణీదేవి అలంపూరు జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వీరేశం,ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, అర్చక�
ఉండవెల్లి: ఆధైర్య పడకండి ప్రభుత్వం అండగా ఉంటుందని కొత్తపల్లి బాధిత పిల్లలకు ఎమ్మెల్యే అబ్రహం హామీ ఇచ్చారు. అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో వర్షానికి గోడ కూలి ఐదుగురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులు కర్నూల�
అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ తేది శుక్రవారం విజయదశమిని పురష్కరించుకుని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సమీపంలోని తుంగబద్ర నది తీరంలో సాయంత్రం జోగుళాంబ బాలబ్రహ్వేశ్వరులకు నిర్వహిం�
అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు బుధవారం అమ్మ వారిని మహాగౌరి దేవీగా అలంకరించి ఆరాదించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతి రోజూ విశేష పూజలు కొనసాగుతున్నాయి. అమ్మ వారిని ఒక్కో రోజు ఒక్క
గద్వాల: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గద్వాల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని అందుకు నిదర�
శక్తిపీఠాన్ని దర్శించుకున్న మంత్రి నిరంజన్రెడ్డి కనుల పండువగా కల్యాణం అలంపూర్, అక్టోబర్ 12 : ఆదిశక్తి జోగుళాంబ చల్ల ని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ర