కేటీదొడ్డి: కొత్త మండలంగా ఏర్పడినప్పటి నుంచి కేటీదొడ్డి మండలంను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తు వస్తున్నాం. ప్రభు త్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృ�
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఊర్కొండ మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభం ఊర్కొండ, అక్టోబర్ 20 : ప్రభుత్వం అమలు చే స్తున్న అభివృద్ధి పథకాలతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్�
అప్పుడే అధిక దిగుబడులు వస్తాయి : గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి దేశానికి వెన్నెముక రైతు : ఎమ్మెల్యే అబ్రహం పథకాలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్సీ కాటేపల్లి సేంద్రియ ఎరువులతోనే భూసార పరిరక్షణ రిటైర్డ్
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,995 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1
ఇటిక్యాల: మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి భక్తులు కందాల శ్రీనివాస్ ఆధ్వర్యం లో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి మొక్కుబడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన కం�
గద్వాల: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కష్టాల తెలుసుకుని వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి చేనేత కార్మికులకు పెద్ద పీట వేశారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలి
గద్వాల: మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం మిలాద్ఉన్ నబీ జయంతి సందర్భంగా మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెండా ఊపి ర్
గద్వాల: కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం చేయూత నిస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహాం చేసుకున్న నరేశ్, ఇం�
ఉండవెల్లి: దళిత బంధు పథకంను నిలిపివేయడంపై మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, దళిత నాయకులు ర్యాలీగా చౌరస్తా కూడలికి చేరుకుని కేం�
ఏర్పాట్లు పూర్తి చేసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ పంటల సాగుపై 5వేల మంది రైతులకు అవగాహన, ఆధునిక యంత్రాల ప్రదర్శన తరలిరానున్న వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నిపుణులు రైతులకు ఉచిత ర
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. మంగళవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 14,340 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,873 క్యూసెక్కులు
పెట్రోల్ ధరలు పెరగడంతో నిర్ణయం గుర్రపు స్వారీ చేస్తున్న నర్సింహులు గద్వాల రూరల్, అక్టోబర్ 17 : ఇటీవల పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు గుర్
అలంపూర్: నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 16,827 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,485 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన ట�
నర్సింగ్ కళాశాలకు ఐదెకరాల స్థలం ఈ ఏడాది తాత్కాలిక భవనంలో నిర్వహణ మొదటి ఏడాది 100మంది విద్యార్థులకు అవకాశం డిప్యూటేషన్పై టీచింగ్ స్టాఫ్ కేటాయింపు గద్వాల,అక్టోబర్01: గత పాలకుల నిర్లక్ష్యంతో నడిగడ్డ ఉన�