డీఈవో సిరాజుద్దీన్గద్వాలటౌన్, నవంబర్ 12 : విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే నాస్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో సిరాజుద్దీన్ తెలిపారు. విద్యా సామర్థ్యం తెలుసుకునేందుకు 3, 5, 8, 10 తరగతుల వ�
గంజాయి మొక్కలు | జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్దొడ్డి గ్రామ శివారులో గంజాయి మొక్కలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.
కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ బృందం నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు వసతుల పరిశీలన 100సీట్లతో త్వరలో ప్రారంభం గద్వాల, నవంబర్ 1: ఉమ్మడి రాష్ట్రంలో నర్సింగ్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తెలంగాణ ప్రభు�
నర్సింగ్ విద్య | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నర్సింగ్ విద్య కు ప్రాముఖ్యత ఇచ్చారని కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్సిటీ బృందం సభ్యులు ప్రొఫెసర్ రాధ, జగిత్యాల నర్సింగ్ కళాశ
పది నెలల్లోనే టీడయాగ్నోస్టిక్స్ సేవలు రాష్ట్రంలోనే గద్వాల దవాఖాన టాప్ రోగులకు తగ్గుతున్న భారం పైసాఖర్చు లేకుండా రోగ నిర్ధారణ పరీక్షలు గద్వాల, అక్టోబర్ 31 : పైసా ఖర్చు లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య పరీ�
గద్వాల: పేద ప్రజలకు అండగా ఎల్లప్పుడు గులాబీ జెండా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ భవనంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో సమావేశం ఏర్ప�
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,477 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 11,073 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.740 టీఎంసీల నీటి ని�
నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించడం ఏమిటి ? మున్సిపల్ అధికారులపై అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆగ్రహం కోస్గి, అక్టోబర్ 28 : కోస్గి బల్దియా పరిధిలో అనుమతి లేకుండా భవన �
ఇటిక్యాల: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రమును పురష్కరించుకొని బుధవారం స్వామి వారి కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భువనచంద్ర శిష్య బృందం వేదమంత్స్రోశ్ఛారణలతో
మానవపాడు: మన గ్రోమోర్ సెంటర్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పంటరాక నష్టపోయామని రైతు ఫిర్యాదు చేయ డంతో మంగళవారం సాయంత్రం ఏడీఏ సక్రిచా నాయక్, ఏవో శ్వేతతో కలసి ఎమ్యెల్యే ఆ పంట పొలాలను పరిశీలించారు. మన గ్రో
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. మంగ ళవారం డ్య�
95 శాతం కాలి బూడిదైన రికార్డులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో,సీఐ ప్రమాదంపై పలు అనుమానాలు మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవిం
ఇటిక్యాల: తెరాస పార్టీ 20 ఏండ్ల జైత్రయాత్రలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని తెరాస శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే అబ్రహం నాయకత్వంలో నియోజక