అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,477 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 11,073 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.740 టీఎంసీల నీటి ని�
నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించడం ఏమిటి ? మున్సిపల్ అధికారులపై అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆగ్రహం కోస్గి, అక్టోబర్ 28 : కోస్గి బల్దియా పరిధిలో అనుమతి లేకుండా భవన �
ఇటిక్యాల: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రమును పురష్కరించుకొని బుధవారం స్వామి వారి కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భువనచంద్ర శిష్య బృందం వేదమంత్స్రోశ్ఛారణలతో
మానవపాడు: మన గ్రోమోర్ సెంటర్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పంటరాక నష్టపోయామని రైతు ఫిర్యాదు చేయ డంతో మంగళవారం సాయంత్రం ఏడీఏ సక్రిచా నాయక్, ఏవో శ్వేతతో కలసి ఎమ్యెల్యే ఆ పంట పొలాలను పరిశీలించారు. మన గ్రో
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. మంగ ళవారం డ్య�
95 శాతం కాలి బూడిదైన రికార్డులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో,సీఐ ప్రమాదంపై పలు అనుమానాలు మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవిం
ఇటిక్యాల: తెరాస పార్టీ 20 ఏండ్ల జైత్రయాత్రలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని తెరాస శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే అబ్రహం నాయకత్వంలో నియోజక
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. సోమవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 27,507 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 23,645 క్యూసె క్కులు ఉం�
అలంపూర్: కోటి లింగాలకు కొలువైన అలంపూరు క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యో గులు, వ్యాపారులు, బందుమిత్ర, కు
నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లావచ్చు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు మక్తల్ టౌన్, అక్టోబర్ 23 : ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మున్సిపల్ చైర్పర్సన్కు లేదని టీ
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా చేరుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,086 క్యూసెక్కు లు ఉండగా, అవుట్ఫ్లో 10,751 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.739 టీఎంస