అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు బుధవారం అమ్మ వారిని మహాగౌరి దేవీగా అలంకరించి ఆరాదించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతి రోజూ విశేష పూజలు కొనసాగుతున్నాయి. అమ్మ వారిని ఒక్కో రోజు ఒక్క
గద్వాల: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గద్వాల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని అందుకు నిదర�
శక్తిపీఠాన్ని దర్శించుకున్న మంత్రి నిరంజన్రెడ్డి కనుల పండువగా కల్యాణం అలంపూర్, అక్టోబర్ 12 : ఆదిశక్తి జోగుళాంబ చల్ల ని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ర
అలంపూర్: అలంపూరులోని జోగుళాంబా బాల బ్రహ్మేశ్వర ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మం గళవారం జోగుళాంబాదేవి కాళరాత్రి దేవీగాభక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మహా మంగళహారతితో మొదలైన పూజా కార్యక�
ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారు మూల నక్షత్రమున నిజ రూపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో మోస్తారులో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసా గుతోంది. మంగళవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 14,009 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,698 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంస�
నాలుగు గేట్లెత్తి దిగువకు విడుదల నిండుకుండల్లా ప్రాజెక్టులు జూరాలకు క్యూసెక్కుల ఇన్ఫ్లో అన్ని యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి శ్రీశైలం, అక్టోబర్ 11 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి �
ఆత్మకూరు, అక్టోబర్ 11: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్టణంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఐదు వార్డుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికాగా మిగిలిన వార్డుల్లోనూ వందశాతం లక్ష్యంగా ఆరోగ్యసిబ్బంది
అలంపూర్: దక్షిణ కాశీగా …ఐదవ శక్తి పీఠంగా పేరు గాంచిన అలంపూరులోని జోగుళాంబ మాత శరన్నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా ఐదో రోజు స్కంద మాతగా భక్తులకు దర్శన మిచ్చింది. కుమార స్వామి తల్లి స్కంద మాత కాబట్టి నవరాత్రుల�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోం ది. సోమవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 14,157 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,757 క్యూసెక్కులు ఉంది. 100. 855 టీఎంసీల సామ�
కేటీదొడ్డి: తెలంగాణ పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉండటం మనందరి అదృష్టమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. కేటీదొడ్డి మండలానికి సంబంధించిన 51మందికి కల్యాణలక్ష్మి చెక్కుల�
గద్వాల: తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంద