దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో పార్క్ఆసియాలో రెండో ఊడల మర్రి, పేదల తిరుపతి మన్యంకొండ..మూడు ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్రూ. 300కే ఏసీ బస్సు పర్యటనబస్సును ప్రారంభించిన పర్యాటకశాఖ మంత్రి శ్రీనివా�
ఆత్మకూరు, అక్టోబర్ 10: ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉవ్వెతున్న ప్రవహిస్తున్నది. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతంగా చేరుకుంటున్నది. శనివారం నుంచి స్థిరంగా కొనసాగుతున్న వరద ఆదివారం సైతం దాదాపు లక్ష క్�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, అక్టోబర్ 10 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలం అమరవాయి
గద్వాల న్యూటౌన్, అక్టోబర్ 10 : గుర్తుతెలియని దుండగులు ఒకేసారి ఆరు దుకాణాల్లో చోరీకి యత్నించి రెండు దుకాణల్లో చోరీకి పాల్పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. షాపుల నిర్వాహ�
ఉండవెల్లి: అలంపూర్ మండలం సింగవరం2 గ్రామానికి చెందిన బొయ బాల ఈశ్వర్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నామిని లక్ష్మిదేవికి ఐదు లక్షల రూపాయల చెక్ను ఎమ్మెల�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతి కొనసాగు తోంది. దీంతో 3 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 4,605 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్�
ఇటిక్యాల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి ఆలయంలో నాలుగో రోజు అమ్మవారు ధైర్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల�
గద్వాల: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన కృష్ణన్న అనారోగ�
ఇన్ఫ్లో 38,702 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 38,758 క్యూసెక్కులు అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోం ది. దీంతో 10 గేట్లు 1.5 మీటర్లు ఎత్తి 27,227 వరద నీటిని ది�
ఉట్టిపడుతున్న తెలంగాణ సంసృతి సాంప్రదాయాలు క్షేత్రంలో ఎక్కడ చూసినాఆధ్యాత్మిక వాతావరణం అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దక్షణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయా�
ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మూడవ బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తారు. 10 గేట్లు రెండు మీటర్లు, మరో 10 గేట్లు ఒక మీటర్ ఎత్తి 45,730 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నా�
అలంపూర్:దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూరు క్షేత్రంలో గణపతి పూజ, చండీ హోమాలు, వారోత్సవ పూజలు, దర్బార్ సేవ, నీరజ మంత్ర పుష్పాలు, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు జోగ�
ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీచుపల్లి క్షేత్రములోని లక్ష్మీహయగ్రీవ జ్ఞాన సమేత సరస్వతి అమ్మ వారు రెండో రోజు ధనలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చింది.