అలంపూర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి దేవీ శరన్నరాత్రి ఉత్సవాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. దీంతో 4 గేట్లు ఒక మీటర్ ఎత్తి దిగువకు 10,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 23,642 క్యూ స
ఇటిక్యాల: అమవాస్య (పెత్తర్ల) పర్వదినాన్ని పురష్కరించుకొని బుధవారం బీచుపల్లి క్షేత్రములో భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే విచ్చేసిన భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించిన అనంతరం ఆంజనేయస్వామిని దర్
ఆర్డీఎస్ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలి తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు కార్యదర్శికి తెలంగాణ జలమండలి ఈఎన్సీ మరళీధర్ లేఖ టీబీ బోర్డు కార్యదర్శికి టీఎస్ జలమండలి ఈఎన్సీ మురళీధర్ లేఖ అయిజ, అక్టోబర్ 5: తుంగభ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. మంగళవా రం డ్యాంలోకి ఇన్ఫ్లో 21,649 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 14,711 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క�
ఉండవెల్లి: అలంపూర్ నియోజకవర్గంలో అత్యవసర ప్రాంతాలలో బ్రిడ్జీ నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లిదయాకర్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని మిని�
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య రిమాండ్కు తరలింపు తాడు, 4 సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం వివరాలను వెల్లడించిన ఎస్పీ గద్వాల న్యూటౌన్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో సహ మ
అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్త యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలుండొద్దని ఆయా శాఖ అధికారులను ఆర్డీవో రాములు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాలను సాంప్రదాయ పద్దతిలో, భక్తి భావంతో, ఆధ్�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతోంది. సోమవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 29,705 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 15,816 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్
అలంపూర్: అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఈనెల 7నుంచి 15వ తేది వరకు నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఉభయ ఆలయాలను నీటితో శుద్ధి చేశారు.
Crime news | అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసింది.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 21,692 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,497 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్�
గద్వాల: గద్వాల పట్టణ అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి రూ.1,95లక్షలతో గోన్పాడ్ దగ్గర నిర్మించిన, డంపింగ్ యార్డు, చ�