ఇన్ఫ్లో 38,702 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 38,758 క్యూసెక్కులు అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోం ది. దీంతో 10 గేట్లు 1.5 మీటర్లు ఎత్తి 27,227 వరద నీటిని ది�
ఉట్టిపడుతున్న తెలంగాణ సంసృతి సాంప్రదాయాలు క్షేత్రంలో ఎక్కడ చూసినాఆధ్యాత్మిక వాతావరణం అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దక్షణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయా�
ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మూడవ బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తారు. 10 గేట్లు రెండు మీటర్లు, మరో 10 గేట్లు ఒక మీటర్ ఎత్తి 45,730 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నా�
అలంపూర్:దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూరు క్షేత్రంలో గణపతి పూజ, చండీ హోమాలు, వారోత్సవ పూజలు, దర్బార్ సేవ, నీరజ మంత్ర పుష్పాలు, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు జోగ�
ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీచుపల్లి క్షేత్రములోని లక్ష్మీహయగ్రీవ జ్ఞాన సమేత సరస్వతి అమ్మ వారు రెండో రోజు ధనలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చింది.
ఎంపీపీ కిచ్చారెడ్డిపలు గ్రామాల్లో చీరెలు పంపిణీవనపర్తి రూరల్, అక్టోబర్ 6 : తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరెలను అందిస్తుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కాశీ�
అలంపూర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి దేవీ శరన్నరాత్రి ఉత్సవాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. దీంతో 4 గేట్లు ఒక మీటర్ ఎత్తి దిగువకు 10,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 23,642 క్యూ స
ఇటిక్యాల: అమవాస్య (పెత్తర్ల) పర్వదినాన్ని పురష్కరించుకొని బుధవారం బీచుపల్లి క్షేత్రములో భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే విచ్చేసిన భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించిన అనంతరం ఆంజనేయస్వామిని దర్
ఆర్డీఎస్ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలి తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు కార్యదర్శికి తెలంగాణ జలమండలి ఈఎన్సీ మరళీధర్ లేఖ టీబీ బోర్డు కార్యదర్శికి టీఎస్ జలమండలి ఈఎన్సీ మురళీధర్ లేఖ అయిజ, అక్టోబర్ 5: తుంగభ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. మంగళవా రం డ్యాంలోకి ఇన్ఫ్లో 21,649 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 14,711 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క�
ఉండవెల్లి: అలంపూర్ నియోజకవర్గంలో అత్యవసర ప్రాంతాలలో బ్రిడ్జీ నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లిదయాకర్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని మిని�