అలంపూర్: సమృద్ధిగా వర్షాలు కురిసి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ఆరుద్రోత్సవం కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రంగా విరాజిల్లు
ఉండవెల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధికారం చేపట్టిన ఏడు సంవత్సరాలలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఆమలు అవుతు న్నాయని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల
చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి అన్ని కులాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం రెండు, మూడ్రోజుల్లో కొత్త మండలాల జీవో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి /గుండుమల్, సెప్టెంబర్ 28 : న
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తారు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగు తోంది. మంగళవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 10,840 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,593 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంస�
గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 27 : ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లికి శాపమైంది. ముగ్గురూ ఆడపిల్లలు పుట్టారన్న కక్షతో భార్యను భర్త హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బంధువులు, �
అయిజ: కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. సోమ వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,871 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 10,474 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్యం కల�
పల్లెవాకిట బృహత్ ప్రకృతివనాలు మండలకేంద్రాలకు పచ్చతోరణాలు సంతరించుకోనున్న హరితశోభ గద్వాల జిల్లాలో 12 ఏర్పాటు పనులు ప్రారంభించిన అధికారులు గద్వాల, సెప్టెంబర్26: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించ�
గద్వాల: గద్వాల అభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగులు భాగస్వాములై రైతులకు నాణ్యమైనా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్శ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఆది వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,020 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 15,418 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్య�
చెరువులో పడి తల్లీకూతురు ఆత్మహత్య ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లితండాలో ఘటన దామరగిద్ద మండలం వత్తుగండ్ల వాసులు ఊట్కూర్, సెప్టెంబర్ 25 : చెరువులో పడి త ల్లి, కూతురు మృతి చెందిన ఘటన నారాయణపే ట జిల్లా ఊట్కూ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 8,698 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,352 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క