చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి అన్ని కులాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం రెండు, మూడ్రోజుల్లో కొత్త మండలాల జీవో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి /గుండుమల్, సెప్టెంబర్ 28 : న
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తారు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగు తోంది. మంగళవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 10,840 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,593 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంస�
గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 27 : ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లికి శాపమైంది. ముగ్గురూ ఆడపిల్లలు పుట్టారన్న కక్షతో భార్యను భర్త హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బంధువులు, �
అయిజ: కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. సోమ వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,871 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 10,474 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్యం కల�
పల్లెవాకిట బృహత్ ప్రకృతివనాలు మండలకేంద్రాలకు పచ్చతోరణాలు సంతరించుకోనున్న హరితశోభ గద్వాల జిల్లాలో 12 ఏర్పాటు పనులు ప్రారంభించిన అధికారులు గద్వాల, సెప్టెంబర్26: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించ�
గద్వాల: గద్వాల అభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగులు భాగస్వాములై రైతులకు నాణ్యమైనా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్శ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఆది వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,020 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 15,418 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్య�
చెరువులో పడి తల్లీకూతురు ఆత్మహత్య ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లితండాలో ఘటన దామరగిద్ద మండలం వత్తుగండ్ల వాసులు ఊట్కూర్, సెప్టెంబర్ 25 : చెరువులో పడి త ల్లి, కూతురు మృతి చెందిన ఘటన నారాయణపే ట జిల్లా ఊట్కూ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 8,698 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,352 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క
వడ్డేపల్లి: తుమ్మిల్ల లిఫ్ట్ ఏర్పాటుతో పాటుగా ఆర్డీస్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం 13 కోట్లు మంజూరు చేసిందని, మల్లమ్మ కుంట రిజర్వాయర్ మంజూరు కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్ర�
సెగ్రిగేషన్ షెడ్లలో వర్మీ కంపోస్ట్ తయారీ ప్రస్తుతం హరితహారం మొక్కలకు వినియోగం ఎక్కువ తయారు చేసి రైతులకు విక్రయం జోగుళాంబ గద్వాల జిల్లాలో 238 జీపీల్లో తయారీ గద్వాల, సెప్టెంబర్24: గ్రామీణ ప్రాంతాలతోపాటు
లబ్ధిదారుల నుంచి సేకరణ.. ఆపై రీసైక్లింగ్ గుట్టుచప్పుడు కాకుండా హద్దులు దాటిస్తూ.. బెదరని బియ్యం మాఫియా మామూళ్ల మత్తులో అధికారులు గద్వాల న్యూ టౌన్, సెప్టెంబర్ 21 : జోగుళాంబ గద్వాల జిల్లా లో రేషన్ బియ్యం �