గద్వాల/గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 21 : దేశ ఆర్మీ జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ రం జన్ రతన్ కుమార్ అన్నా రు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యు ద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా �
ఊట్కూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మొగ్దుంపూర్, పులిమామి డి, మల్లేపల్లి, తిప్రాస్పల్లి తదితర గ్రా మాల్లో సోమవారం కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించారు. కొవిడ్ నియంత్రణ కు ప్రతిఒక్కరూ విధిగా టీకా వేయించుక
గద్వాల: గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి నా వంతు చేయూతనందిస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపా రు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా రూ.80లక్షలతో రోడ్డు ఊడ్చే మిషన్, డోజర్, చెత్తను తీసే లిఫ్ట్ �
ఉండవెల్లి: పార్టీకి విధేయులుగా ఉంటూ ఏ ఎన్నికలైనా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారికే పదవులు వరిస్తా యని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి
అలంపూర్, సెప్టెంబర్ 19: ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 ఏండ్లు పైబడిన వారందరూ విధిగా టీకా వేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. ఆదివారం మండలంలోని లింగనవాయి, క్యాతూరు, బుక్కాపురం తదితర గ్రామాల్�
కొత్తకోట, సెప్టెంబర్17: పట్టణంలో బ్రహ్మంగారి ఆలయం లో విశ్వకర్మ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పంచామృతాభిషేకం నిర్వహించి విశ్వకర్మ భగవాన్కి ప్రత్యేక పూజలు, హోమం చేశారు. అంతకుమ�
గద్వాల,సెప్టెంబర్17: పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణానికి చెందిన అక్తర్కు రూ.45వేలు, కేటీదొడ్డి మండలంల
రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు ప్రతి ఇంటికీ భగీరథ జలాలు ప్రత్యేక ఆకర్షణగా ప్రకృతి వనాలు అలంపూర్, సెప్టెంబర్ 12: పల్లెల్లో అభివృద్ధి పనులు నోచుకోక గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఇక అనుబంధ గ్రామాల మాట �
గద్వాల, సెప్టెంబర్ 11 : గద్వాల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అభివృద్ధి కార్యక్రమాలకు పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపార�
ఉచిత చేపపిల్లలతో ఆర్థికంగా అభ్యున్నతిజల సంపదతోపాటు మత్స్య సంపదనూ పెంచుతాంవ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివనపర్తి జిల్లాలోని పలు చెరువుల్లో చేపపిల్లలు విడుదల గోపాల్పేట, సెప్టెంబర్ 9 : ప�
డీఎంహెచ్వో రామ్మనోహర్రావుకొవిడ్ కేంద్రాల పర్యవేక్షణ18 ఏండ్లు నిండిన వారికి టీకా ఊట్కూర్, సెప్టెంబర్ 7 : వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి రామ్మనోహర్రావు అ న్నారు. మంగళవారం ఊట
ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ముసురునిండిన చెరువులు, కుంటలు, చెక్డ్యాంలుజూరాల డ్యాం 11 గేట్ల ద్వారా నీటి విడుదలతెరుచుకున్న సరళాసాగర్ సైఫన్లుజలసవ్వడితో రైతన్న సంబురం ఆత్మకూరు/అమరచింత/అయిజ/శ్రీశైలం/దేవరకద�