అయిజ: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గురువారం పట్టణంలోన�
గద్వాల: రైతు కుటుంబాలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల కేంద్రానికి చెందిన తిమ్మప్ప అనారోగ్
అయిజ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎల్లప్పుడూ రైతుల వెన్నంటే ఉంటామని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొ న్నారు. గురువారం మల్దక ల్ మండలం నాగర్దొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన నాగర్దొడ్డి రిజర్వాయర్ను �
అలంపూర్: సమృద్ధిగా వర్షాలు కురిసి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ఆరుద్రోత్సవం కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రంగా విరాజిల్లు
ఉండవెల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధికారం చేపట్టిన ఏడు సంవత్సరాలలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఆమలు అవుతు న్నాయని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల
చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి అన్ని కులాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం రెండు, మూడ్రోజుల్లో కొత్త మండలాల జీవో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి /గుండుమల్, సెప్టెంబర్ 28 : న
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తారు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగు తోంది. మంగళవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 10,840 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,593 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంస�
గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 27 : ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లికి శాపమైంది. ముగ్గురూ ఆడపిల్లలు పుట్టారన్న కక్షతో భార్యను భర్త హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బంధువులు, �
అయిజ: కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. సోమ వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,871 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 10,474 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్యం కల�
పల్లెవాకిట బృహత్ ప్రకృతివనాలు మండలకేంద్రాలకు పచ్చతోరణాలు సంతరించుకోనున్న హరితశోభ గద్వాల జిల్లాలో 12 ఏర్పాటు పనులు ప్రారంభించిన అధికారులు గద్వాల, సెప్టెంబర్26: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించ�