ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య రిమాండ్కు తరలింపు తాడు, 4 సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం వివరాలను వెల్లడించిన ఎస్పీ గద్వాల న్యూటౌన్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో సహ మ
అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్త యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలుండొద్దని ఆయా శాఖ అధికారులను ఆర్డీవో రాములు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాలను సాంప్రదాయ పద్దతిలో, భక్తి భావంతో, ఆధ్�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతోంది. సోమవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 29,705 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 15,816 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్
అలంపూర్: అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఈనెల 7నుంచి 15వ తేది వరకు నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఉభయ ఆలయాలను నీటితో శుద్ధి చేశారు.
Crime news | అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసింది.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 21,692 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,497 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్�
గద్వాల: గద్వాల పట్టణ అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి రూ.1,95లక్షలతో గోన్పాడ్ దగ్గర నిర్మించిన, డంపింగ్ యార్డు, చ�
గద్వాల: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మల్దకల్ మండలం నాగర్�
జట్కా బండికి తగ్గని ఆదరణ గతంలో ప్రజల రవాణా సాధనాలుగా.. సరదాగా గుర్రపు బండ్లు ఎక్కుతున్న ప్రజలు నేటికీ గద్వాలలో టాంగాల ప్రయాణం జిల్లాలో 10 దాకా గుర్రపు బండ్లు మధురానుభూతి పొందుతున్న జనం నేటి కాలంలో మోటారు �
గద్వాల: మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుం దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా
ఉండవెల్లి: ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహయ నిధి వరమని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ మండలాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కుల ను పంపి�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో మోస్తారు వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా పెరిగింది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,834 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,950 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ�
12 ఏండ్ల కింద కొట్టుకుపోయిన నాగల్దిన్నె బ్రిడ్జి వంతెన నిర్మాణానికి అలంపూర్ ఎమ్మెల్యే చొరవ 2 ఎకరాల 9 గుంటల భూసేకరణ పూర్తి త్వరలో ఏపీ ఆర్అండ్బీ శాఖకు అప్పగింత అయిజ, అక్టోబర్ 1 : అక్టోబర్ 2 అంటే అందరికీ జ�