ఊర్కొండ, అక్టోబర్ 20 : ప్రభుత్వం అమలు చే స్తున్న అభివృద్ధి పథకాలతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అ న్నారు. బుధవారం మండల కేంద్రంలో వా ల్మీకి జయంతిలో పాల్గొని నివాళులర్పించా రు. అనంతరం జగబోయిన్పల్లి గ్రామంలో పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, సాయి గణేశ్ కాటన్ జిన్నింగ్ మిల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రా ధ, వైస్ ఎంపీపీ అరుణ్కుమార్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఖలీం పాషా, సర్పంచులు కవిత, రా జయ్య, ఆంజనేయులు, ఎంపీటీసీ గోపాల్గు ప్తా, నేతలు జనార్దన్రెడ్డి, గిరినాయక్, శ్రీనివాసులు, రమేశ్, నాగోజీ, వెంకటేశ్, శ్రీను పాల్గొన్నారు.