‘ఈ ఊరి స్థలం మాది.. వదిలి వెళ్లండి.. దీనికి పట్టాదారులం మేము’ అంటూ ఓ ముగ్గురు వ్యక్తులు జేసీబీతో ఏకంగా ఓ గ్రామంలోని ఇండ్లనే కూల్చడానికి ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల�
జోగుళాంబ గద్వాల జిల్లా లో రైస్మిల్లుల నిర్వాహకుల వ్యవహారం రోజురోజుకూ మితీమిరిపోతుందన్న విమర్శలు ఉ న్నాయి. ప్రభుత్వం పేదలకు స న్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకొని అందుకు తగ్గ ట్టు రైతులతో సన్న వడ�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన రాము (17) బైపీసీలో 954, విష్ణు చైతన్యగుప్తా 960 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి జిల్లా పరిషత్ హైసూల్, మల్దకల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వార�
Aija municipality | జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకుగానూ బీఆర్ఎస్ పార్టీ 13 వార్డుల్లో గెలిచింది.
BRS Candidates | గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ ఆంజనేయ గౌడ్ కోరారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ 10వ వార్డు (ఎస్టీ రిజర్వ్) ఏకగీవ్రమైంది. బీఆర్ఎస్�
Jamulamma Temple | జములమ్మ అమ్మవారిపై భక్తితో, పవిత్ర ఆశయంతో దాతలు వెచ్చించిన లక్షలాది రూపాయలు వృధా అయ్యాయా..? అసలు ఆ నిధులు ఎటు వెళ్లాయి..? అనే ప్రశ్నలు భక్తుల నుంచి ఎదురవుతున్నాయి.
MP DK Aruna | తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రకారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల్లో తిరగాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు హాజరుకానుండగా.. ముందస్తుగానే కాంగ్రెస్ �
కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల పాలనలో సాగునీటిరంగం అధ్వానంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టకపోగా, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణనూ గాలికి వదిలేసిందని నిపుణులు మండిపడ�
హైదరాబాద్-బెంగళూర్ 44వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రాష్ట్రంలోని ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే రూ.8 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు.. మొన్నటి వరకు యూరియా కోసం అరిగోస పడగా.. మళ్లా యూ రి యా కష్టాలు కర్షకన్నకు దాపురించాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సరాసరి 1.95 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు �