జిల్లాలో సర్ దరఖాస్తులు నింపడం ఓటర్లకు సంకటంగా మారింది. ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లి దరఖాస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని బూతుల్లో బీఎల్వోలు మాత్రం తమ దగ్గరకే వచ్చి దరఖాస
కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకొంటూ జిల్లాకు చెందిన బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. పగలూరాత్రి అనే తేడాలేకుండా నిత్యం గుట్టలను తోడేస్తూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నది. అధికారుల సహకారంతోనే దందా జోరుగా సాగుతున్నదన్న ఆరోపణలు ఉన్నా�
రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారుతున్నాయి. ఇప్పటికే రోజు రోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం కేంద్రం పెంచిన గ్యాస్
వైద్యం అందక 17ఏండ్ల బాలిక మృతిచెందిన ఘటన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు అనే బాలికకు కడుపునొప్పి రావడంతో శు
‘ఈ ఊరి స్థలం మాది.. వదిలి వెళ్లండి.. దీనికి పట్టాదారులం మేము’ అంటూ ఓ ముగ్గురు వ్యక్తులు జేసీబీతో ఏకంగా ఓ గ్రామంలోని ఇండ్లనే కూల్చడానికి ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల�
జోగుళాంబ గద్వాల జిల్లా లో రైస్మిల్లుల నిర్వాహకుల వ్యవహారం రోజురోజుకూ మితీమిరిపోతుందన్న విమర్శలు ఉ న్నాయి. ప్రభుత్వం పేదలకు స న్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకొని అందుకు తగ్గ ట్టు రైతులతో సన్న వడ�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన రాము (17) బైపీసీలో 954, విష్ణు చైతన్యగుప్తా 960 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి జిల్లా పరిషత్ హైసూల్, మల్దకల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వార�
Aija municipality | జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకుగానూ బీఆర్ఎస్ పార్టీ 13 వార్డుల్లో గెలిచింది.
BRS Candidates | గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ ఆంజనేయ గౌడ్ కోరారు.