Panchyat Secretaries | మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని ఈడిగోని పల్లి గ్రామ పంచాయతీని, ధరూర్ మండలంలోని ఎల్మలోని పల్లి గ్రామ పంచాయతీలను మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పంచాయ�
‘అన్నీ ఉ న్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు.. నదిలో నిండు గా నీళ్లు ఉన్నా ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు. సీజన్లో కృష్ణానదిలో నీళ్లు లేనపుడు ఇబ్బందే, నీళ్లు ఉన్నా తోడుకు నే పరిస్థతులు లేకపోవడంతో అన్నదాతలకు
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గత
జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్కు వచ్చిన వా�
ఈ నెల 3వతేదీన రాజమండ్రిలో సినిమా థియేటర్ నుంచి తోటి విద్యార్థితో కలిసి మెడికో ప్రియాంక (28) వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దు శ్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లు కారును వేగంగా నడుపుతూ వచ్చి బైక్ను ఢీకొట్టిన ప్
అవసరం ఉన్నన్ని రోజులు భూభారతి ఆపరేటర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇప్పుడు అవసరం తీరడంతో వారిని తొలగించడానికి సర్కార్ కుట్ర పన్నుతోందని పలువురు బీబీవోలు ఆవేదన చెందుతున్నారు.
అధ్యాపకురాలు మందలించిందని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన తరుణ్ (18) గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
El Nino Effect | రైతులపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది . వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సరైన వర్షం కురవకపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు.
నడిగడ్డలోని పలు రిజర్వాయర్లలో పంటకు సరిపడా ఉన్న నీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు.
ఎల్నినో ప్రభావం అన్నదాతలకు శాపంగా మారడంతో జిల్లాలో వానకాలం సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్నివో గాలి పొర నైరుతి రుతుపవనాలను బలహీన పర్చింది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా అది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్లో విద్యుత్తు సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మంగళవారం భట్టి హాజరయ్యారు.
సర్ ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై ఓటర్లకు అనుమానాలు తలెత్తుతున్నా వాటిని నివృత్తి చేసే వారు కరువయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుకొని వాటిని తిరిగి ఇచ్చే వరకు సందేహ
జిల్లాలో సర్ దరఖాస్తులు నింపడం ఓటర్లకు సంకటంగా మారింది. ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లి దరఖాస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని బూతుల్లో బీఎల్వోలు మాత్రం తమ దగ్గరకే వచ్చి దరఖాస
కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివ