ఏడు నెలలుగా ఉపాధి కరువై.. అప్పులు భారమై ఓ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. అయిజ పట్టణంలోని భరత్నగర్కు చెం దిన కాక
‘వైద్యులు విధులకు హాజరుకాకపోయినా రిజిస్టర్లో మాత్రం సంతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరే డ్యూటీలో ఉన్నారు. మిగతా వారు ఎక్కడ? ఇది ప్రభుత్వ దవాఖాన? లేక ప్రైవేటుదా? అసలు సమయ పాలన వర్తించదా?’ అంటూ వైద్యులపై జిల
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఉండవెల్లి మండలం మారమునగాల-2కు చెందిన ఒనూరు బాషా (45) తనకున్న ఆరెకరాలతోపాటు అదనంగా పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నా�
సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరువు తాండవం చేస్తుండగా.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల �
బోరు కోసం చందాలు వేసుకొన్న మొత్తాన్ని అధికారులు వాపస్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొన్నది. అధికారులకు విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఇంటికి �
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం పచ్చర్లకు చెందిన విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు గ్రామంలో చదువు అభ్యసించిన అనంతరం మాన్దొడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహోత్మవాలను పురస్కరించుకుని జాతీయస్థాయి కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్�
బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొ
రైతుబంధు నిధులు రూ.36.6 లక్షలు స్వాహా చేసిన కేసు లో నిందితులు దిగివచ్చారు. తప్పును ఒప్పుకొని సగం నిధులు అందజేయగా, మిగతా నిధులు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చా రు. ‘రైతుబంధు నిధులు పక్కదారి!’ శీర్షికన ఈ నెల 24�
కేసీఆర్ ప్రభుత్వం ఏది అమ లు చేసినా అది భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధం గా ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుతో ఏమొస్తదన్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా అన్ని రంగాలను అభివృద్ధి చేసి సొంత రాష్ట్రంలో అనేక సౌకర్యాలు, వ�
Wrestling Competition | జోగులాంబ-గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలోని తుపత్రాలలోని మీరా సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జాతీయ కుస్తీ పోటీలు జరిగాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా సివి ల్ సప్లయ్ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి అండదండలు మిల్లర్లకు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మిల్లర్లు చెప్పిన వారికే ధాన్యం కేటాయించడం మొదలు.. తప్పు చే
చేపపిల్లల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 300కు పైగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో 1.69 లక్షల చేపపిల్లలను పెంచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.