ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి దాకా తుఫాన్ ప్రభావంతో పత్తి పాడైపోగా.. వచ్చిన కొద్దిపాటి దిగుబడిని కొర్రీల పేరుతో కొనడంలేదని గగ్గోల�
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు అరిగోస పడ్తున్నారు. మొన్నటి వరకు అధిక వర్షాలతో పంటలు దెబ్బతినగా.. నేడు దిగుబడి వచ్చినా ధరల్లేక ఆందోళన చెందుతున్నారు.
‘ఇది మా నాయకుడి ఇలా కా.. ఇక్కడ మా నాయకుడి అనుమతి లేనిదే చీమ కూడా కదలడానికి వీల్లే దు.. మమ్మల్ని కాదని ఎవరైనా తుమ్మి ళ్ల రీచ్ నుంచి ఇసుక తరలిస్తే మీ అంతు చూస్తాం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. ఇక్కడ మా నా
జోగులాంబ గద్వాల జిల్లా లో అక్రమంగా నిల్వచేసిన 77 క్వింటాళ్ల రేషన్ బియాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. విజయ్ దేవరకొండతోపాటు మేనేజర్ రవికాంత్, డ్రైవర్ అందె �
అయిజ మున్సిపాలిటీలోని సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని అఖిలపక్ష కమిటీ నాయకులు మండిపడ్డారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పుర కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ సైదయ్య సెలవులో ఉన్నా�
కర్ణాటకకు అక్రమంగా తరలుతున్న 76 బస్తాల ఎరువులను అధికారులు పట్టుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా శనివారం బలిగేర చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నట్టు మార్కెటిం�
తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఓ అక్క సాహసమే చేసింది. తాను వెళ్లాల్సిన రైల్వే అండర్పాస్ వర్షానికి నీటమునిగినా ఎత్తయిన గోడను ఎక్కి రాఖీ తీసుకెళ్లింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానవపాడు చుట్�
లంచం ఇచ్చినా పని చేయలేదని విసిగి వేసారిన ఓ రైతు అధికారికి డబ్బులిచ్చే వీడియోలు బయటపెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన శివశంకర్�
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం బాలారిష్టాలు ఎదుర్కొంటున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు రి
సీడ్ పత్తి రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. పండించిన సీడ్ పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి స్టేజీ వద్ద బుధవారం రైతులు నిర�