అధ్యాపకురాలు మందలించిందని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన తరుణ్ (18) గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
El Nino Effect | రైతులపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది . వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సరైన వర్షం కురవకపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు.
నడిగడ్డలోని పలు రిజర్వాయర్లలో పంటకు సరిపడా ఉన్న నీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు.
ఎల్నినో ప్రభావం అన్నదాతలకు శాపంగా మారడంతో జిల్లాలో వానకాలం సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్నివో గాలి పొర నైరుతి రుతుపవనాలను బలహీన పర్చింది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా అది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్లో విద్యుత్తు సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మంగళవారం భట్టి హాజరయ్యారు.
సర్ ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై ఓటర్లకు అనుమానాలు తలెత్తుతున్నా వాటిని నివృత్తి చేసే వారు కరువయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుకొని వాటిని తిరిగి ఇచ్చే వరకు సందేహ
జిల్లాలో సర్ దరఖాస్తులు నింపడం ఓటర్లకు సంకటంగా మారింది. ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లి దరఖాస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని బూతుల్లో బీఎల్వోలు మాత్రం తమ దగ్గరకే వచ్చి దరఖాస
కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకొంటూ జిల్లాకు చెందిన బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. పగలూరాత్రి అనే తేడాలేకుండా నిత్యం గుట్టలను తోడేస్తూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నది. అధికారుల సహకారంతోనే దందా జోరుగా సాగుతున్నదన్న ఆరోపణలు ఉన్నా�
రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారుతున్నాయి. ఇప్పటికే రోజు రోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం కేంద్రం పెంచిన గ్యాస్
వైద్యం అందక 17ఏండ్ల బాలిక మృతిచెందిన ఘటన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు అనే బాలికకు కడుపునొప్పి రావడంతో శు