అయిజ మున్సిపాలిటీలోని సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని అఖిలపక్ష కమిటీ నాయకులు మండిపడ్డారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పుర కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ సైదయ్య సెలవులో ఉన్నా�
కర్ణాటకకు అక్రమంగా తరలుతున్న 76 బస్తాల ఎరువులను అధికారులు పట్టుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా శనివారం బలిగేర చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నట్టు మార్కెటిం�
తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఓ అక్క సాహసమే చేసింది. తాను వెళ్లాల్సిన రైల్వే అండర్పాస్ వర్షానికి నీటమునిగినా ఎత్తయిన గోడను ఎక్కి రాఖీ తీసుకెళ్లింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానవపాడు చుట్�
లంచం ఇచ్చినా పని చేయలేదని విసిగి వేసారిన ఓ రైతు అధికారికి డబ్బులిచ్చే వీడియోలు బయటపెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన శివశంకర్�
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం బాలారిష్టాలు ఎదుర్కొంటున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు రి
సీడ్ పత్తి రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. పండించిన సీడ్ పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి స్టేజీ వద్ద బుధవారం రైతులు నిర�
కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల మధ్య సమోధ్య కుదిర్చి, పార్టీ నిర్మాణం చేయడంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం జోగుళాం
‘ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య’, ‘హనీమూన్కు తీసుకెళ్లి లవర్తో కలిసి భర్తను మర్డర్ చేయించిన నవవధువు’... ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్న ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే బంగారు పంటలు పండే భూములు నాశనం కావడంతోపాటు, నీరు కలుషితమై, ప్రజలు, మూగజీవాలు రోగాల బారిన పడతారని, పచ్చని పంటలు, పల్లెలను నాశనం
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్�
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ప్లాంటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టంచేశారు.