ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట దళారుల పాలు కా కుండా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు శ్రీకారం చు ట్టింది. దీంతో మధ్యవర్తులను నమ్ముకోకుండా నేరుగా సెంటర్లకు ప�
పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే పంట చివరి దశలో అకాల వర్షాలు కురియడంతో రైతులకు అపార నష్టం సంభవించింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా విపరీతమైనా ఉక్కపోతతోపాటు వేడి గాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరి
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో అకాల వర్షానికి పూర్తిగా తడిచిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించి మర ఆడించి
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి, విఠలాపురం గ్రామాల్లో బొప్పాయి, మామిడి తోటలు దెబ్బ�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం లో ఇటీవల ట్రాన్స్ జెండర్ చేతిలో ఆటో డ్రైవర్ మృతిచెందిన సంగతి మరవక ముందే మళ్లీ ట్రాన్స్ జెండర్ చేతిలో మరొకరు బలి అయిన ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. గ్�
మొక్కజొన్న కోత మిషన్లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి నాగన్న, అఖిల కుమారుడు రాజు అలియాజ్�
Jogulamba Gadwal | మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు మరో వ్యక్తి మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని మంత్రి శ్రీధర్బాబుకు ఎమ్మెల్యే విజయుడు వినతిపత్రం అందించారు.
10th Class Students | వడ్డేపల్లి : మండలంలోని తనగల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుర్వ గడ్డం తిమ్మప్ప ఎగ్జామ్ ప్యాడ్లను(స్టేషనరీ) అందజేశారు.
Farmers | రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ అంబేద్కర్ చౌరస్తా కేంద్రంల�
తీసుకున్న అప్పు ఈఎంఐ చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం అడిగినందుకు రుణ గ్రహీత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ-గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలో చో�