జోగుళాంబ గద్వాల జిల్లా సివి ల్ సప్లయ్ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి అండదండలు మిల్లర్లకు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మిల్లర్లు చెప్పిన వారికే ధాన్యం కేటాయించడం మొదలు.. తప్పు చే
చేపపిల్లల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 300కు పైగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో 1.69 లక్షల చేపపిల్లలను పెంచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సీడ్పత్తి సాగుకు జోగుళాంబ గద్వాల జిల్లా పెట్టింది పేరు. దేశంలో గుజరాత్ తర్వాత అదేస్థాయిలో విత్తనపత్తి పండించే జిల్లా జోగుళాంబ గద్వాల జిల్లా. జిల్లాలో సీడ్పత్తి సాగు చేసిన రైతులు సుంకురాక సరైన సమయంల�
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రెండు నెలలపాటు ధాన్యం సేకరణ కొనసాగింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పుష్కల
CM KCR | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరి
నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ప్రాంతం తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి పరుగులు పెడుతున్నది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దుగా ఉన్న అలంపూర్, గద్వా�
గ్రామ సింహాలు(శునకాలు) పరుగో పరుగంటూ లంఘించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులోని అంబాభవాని జాతర సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శునకాలకు పరుగు పందెం పోట
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రజల దాహార్తి
ఎంఏఎల్డీ ప్రభుత్వ కళాశాలలో ఆధునిక విద్య ఉత్తమమైన డిజిటల్, కంప్యూటర్ బోధన కార్పొరేట్ను తలదన్నేలా సకల వసతులు రెండ్రోజులపాటు మూడోసారి న్యాక్ బృందం సందర్శన గద్వాల టౌన్, ఆగస్టు 16 : గద్వాల కోటలోని ఎంఏఎల�
గద్వాల, జూన్ 23: మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని, కళాశాలల్లో 30మంది వలంటీర్లను ఏర్పాటు చేసి వారికి సేఫ్టీ, సైబర్నేరాలు, బ్లాక్మెయిలింగ్, లీగల్ సమస్యలపై శిక్షణ ఇవ్వనున�
పలు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులకు సన్మానాలు అమరచింత, జూన్ 18 : క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి క�
ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఆయిల్ఫాం సాగుపై రాయితీ కల్పించిం ది. ఇప్పుడు అదే బాటలో మల్బరీ తోటల సాగు చేసేందుకు రైతులకు చేయూతనందిస్తున్నది.