సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరువు తాండవం చేస్తుండగా.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల �
బోరు కోసం చందాలు వేసుకొన్న మొత్తాన్ని అధికారులు వాపస్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొన్నది. అధికారులకు విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఇంటికి �
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం పచ్చర్లకు చెందిన విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు గ్రామంలో చదువు అభ్యసించిన అనంతరం మాన్దొడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహోత్మవాలను పురస్కరించుకుని జాతీయస్థాయి కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్�
బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొ
రైతుబంధు నిధులు రూ.36.6 లక్షలు స్వాహా చేసిన కేసు లో నిందితులు దిగివచ్చారు. తప్పును ఒప్పుకొని సగం నిధులు అందజేయగా, మిగతా నిధులు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చా రు. ‘రైతుబంధు నిధులు పక్కదారి!’ శీర్షికన ఈ నెల 24�
కేసీఆర్ ప్రభుత్వం ఏది అమ లు చేసినా అది భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధం గా ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుతో ఏమొస్తదన్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా అన్ని రంగాలను అభివృద్ధి చేసి సొంత రాష్ట్రంలో అనేక సౌకర్యాలు, వ�
Wrestling Competition | జోగులాంబ-గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలోని తుపత్రాలలోని మీరా సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జాతీయ కుస్తీ పోటీలు జరిగాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా సివి ల్ సప్లయ్ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి అండదండలు మిల్లర్లకు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మిల్లర్లు చెప్పిన వారికే ధాన్యం కేటాయించడం మొదలు.. తప్పు చే
చేపపిల్లల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 300కు పైగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో 1.69 లక్షల చేపపిల్లలను పెంచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సీడ్పత్తి సాగుకు జోగుళాంబ గద్వాల జిల్లా పెట్టింది పేరు. దేశంలో గుజరాత్ తర్వాత అదేస్థాయిలో విత్తనపత్తి పండించే జిల్లా జోగుళాంబ గద్వాల జిల్లా. జిల్లాలో సీడ్పత్తి సాగు చేసిన రైతులు సుంకురాక సరైన సమయంల�
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రెండు నెలలపాటు ధాన్యం సేకరణ కొనసాగింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పుష్కల
CM KCR | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరి