జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో పెరిగిన ప్రసవాల సంఖ్య 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు 1843 సాధారణ కాన్పులు g రాష్ట్ర స్థాయిలో రెండోస్థానం గద్వాల, మే 5 : సీఎం కేసీఆర్ చొరవతో వైద్య రంగంలో పెనుమార్పులు �
జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారులు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ల కోసం డబ్బులు ముట్టచెప్పనవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపే ధ్రువీకరణ పత్రాలను పొందే అవకాశం కల్పించారు.
ముస్లింల పవిత్ర రంజా న్ మాసం ముగిసింది. 30 రోజుల ఉపవాస దీక్ష అద్భుతంగా సాగింది. సో మవారం సాయంత్రం దీక్షలు విరమించారు. మంగళవారం రంజాన్ పండుగ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు.
నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు లిఫ్ట్. గద్వాల, అంలపూర్ నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలోని ప్ర తి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయా లు ముస్తాబయ్యాయి. కొబ్బరి మట్టలు, మామిడి ఆకులు, పూలతో కల్యాణ వేదికలను సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో దళితులు లబ్ధిపొంది మరింత మందికి ఉపాధి కల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యా రంగానికి మహర్దశ పట్టనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్కు దీటుగా విద్యను అందించడానికి ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాఠశాలలు బలోపేతం కానున్నాయ�
ప్రభుత్వ బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని, పాఠశాలల్లో విజయవంతం చేయాలని జెడ్పీ సీఈవో వెంకట్రెడ్డి అన్నారు.
పోలీస్గురి ఎప్పటికీ తప్పొద్దని ఎస్పీ రంజన్ రతన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీ-మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి మూడురోజులపాటు ఎర్రవల్లి పదోపటా
కొత్త లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐఎఫ్టీయూ, సీఐటీయూల ఆధ్వర్యంలో నాయకులు తాస�
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిషత్ సమావేశాన్ని సోమవా�
నవమాసాలు మోసి.. కని.. అల్లారు ముద్దు గా పెంచిన కన్నతల్లిని సెల్ఫోన్ కొనివ్వలేదని రోకలి బండతో కొట్టి చంపిన తనయుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.