జోగుళాంబ గద్వాల జిల్లా లో రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యవసాయంపై ఆశ చావక.. లాభం వచ్చినా.. నష్టం చవిచూసినా.. పం టలు పండిస్తూనే పనులు చేపడుతూనే ఉం టాడు. కేసీఆర్ సర్కారు చేద�
జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షం దంచికొట్టింది. రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు తోడు నేడు పడడంతో వాగులు, వంక లు పొంగిపొర్లాయి. దీంతో ఆయా గ్రామాల మ ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికు లు, వాహనదారులు ఇబ్బం�
తాను ప్రేమించిన అమ్మాయిని దక్కనివ్వకుండా ఆమె తండ్రి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ స్టేజీలో చోటుచ�
ఏడు నెలలుగా ఉపాధి కరువై.. అప్పులు భారమై ఓ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. అయిజ పట్టణంలోని భరత్నగర్కు చెం దిన కాక
‘వైద్యులు విధులకు హాజరుకాకపోయినా రిజిస్టర్లో మాత్రం సంతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరే డ్యూటీలో ఉన్నారు. మిగతా వారు ఎక్కడ? ఇది ప్రభుత్వ దవాఖాన? లేక ప్రైవేటుదా? అసలు సమయ పాలన వర్తించదా?’ అంటూ వైద్యులపై జిల
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఉండవెల్లి మండలం మారమునగాల-2కు చెందిన ఒనూరు బాషా (45) తనకున్న ఆరెకరాలతోపాటు అదనంగా పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నా�
సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరువు తాండవం చేస్తుండగా.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల �
బోరు కోసం చందాలు వేసుకొన్న మొత్తాన్ని అధికారులు వాపస్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొన్నది. అధికారులకు విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఇంటికి �
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం పచ్చర్లకు చెందిన విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు గ్రామంలో చదువు అభ్యసించిన అనంతరం మాన్దొడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహోత్మవాలను పురస్కరించుకుని జాతీయస్థాయి కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్�
బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొ