జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బసవన్న చౌరస్తా వద్ద నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం నేలమట్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన పది శాతం స్థలంలో కొందరు అక్రమంగా ద�
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా ఓ యువకుడు రూ.27.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
ప్రభుత్వ పథకాలకు తాము అర్హులం కాదా? అని అడిగినందుకు సామాన్యుడిపై ఓ అధికారి బూతుపురాణం అందుకున్నాడు. ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో ప్రభుత్వం ప�
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం డ్ చేశారు. సోమవారం 200మంది విద్యార్థు
జోగుళాంబ గద్వాల జిల్లా లో రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యవసాయంపై ఆశ చావక.. లాభం వచ్చినా.. నష్టం చవిచూసినా.. పం టలు పండిస్తూనే పనులు చేపడుతూనే ఉం టాడు. కేసీఆర్ సర్కారు చేద�
జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షం దంచికొట్టింది. రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు తోడు నేడు పడడంతో వాగులు, వంక లు పొంగిపొర్లాయి. దీంతో ఆయా గ్రామాల మ ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికు లు, వాహనదారులు ఇబ్బం�
తాను ప్రేమించిన అమ్మాయిని దక్కనివ్వకుండా ఆమె తండ్రి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ స్టేజీలో చోటుచ�
ఏడు నెలలుగా ఉపాధి కరువై.. అప్పులు భారమై ఓ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. అయిజ పట్టణంలోని భరత్నగర్కు చెం దిన కాక
‘వైద్యులు విధులకు హాజరుకాకపోయినా రిజిస్టర్లో మాత్రం సంతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరే డ్యూటీలో ఉన్నారు. మిగతా వారు ఎక్కడ? ఇది ప్రభుత్వ దవాఖాన? లేక ప్రైవేటుదా? అసలు సమయ పాలన వర్తించదా?’ అంటూ వైద్యులపై జిల
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఉండవెల్లి మండలం మారమునగాల-2కు చెందిన ఒనూరు బాషా (45) తనకున్న ఆరెకరాలతోపాటు అదనంగా పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నా�