20గేట్లు ఎత్తివేతఇన్ఫ్లో 63,563,అవుట్ఫ్లో 83,515 క్యూసెక్కులునీటినిల్వ 100.239 టీఎంసీలు అయిజ, నవంబర్ 22: కర్ణాటకలోని ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద భారీగా వస్తున్నది. దీంతో ప్రాజెక్టు 20గేట్�
Youth Killed in Rail Accident | జోగులాంబ గద్వేల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన ఘటన ఇక్కడ వెలుగు చూసింది.
వరి పంట వదిలి ప్రత్యామ్నాయం వైపు..పంట మార్పిడికి ఒప్పిస్తున్న వ్యవసాయాధికారులువరితో పోలిస్తే ఆరుతడి వల్లే లాభాలుధన్వాడలో ముందుకు వస్తున్న రైతులుమహబూబ్నగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాస్�
రైతు బడి..వ్యవసాయ విజ్ఞాన గుడి..కొల్లాపూర్ డివిజన్లో 28రైతు వేదికలురూ.6.16 కోట్లతో నిర్మాణాలుసమావేశాలకు దోహదం కానున్న భవనాలు కొల్లాపూర్ రూరల్, నవంబర్ 15 : కాలానుగుణంగా రైతుల ఆలోచన విధానంలో మార్పు తీసుకువ
కేటీదొడ్డి, నవంబర్ 15 : మండలంలోని నందిన్నెలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కమిట్మెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్లైన్ వారు సో మవారం బాలల దినోత్సవం సంబురాలు నిర్వహించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకొ ని ఆయన చి�
గద్వాల, నవంబర్ 15 : స్థానిక సంస్థలకు సంబంధించి న శాసన మండలి 9 నియోజకవర్గ ఎన్నికలకు మంగళవా రం నోటిఫికేషన్ విడుదల అవుతున్నదని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమ�
పెద్దమందడి, నవంబర్ 15 : రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందొద్దని సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు మండలంలోన�
నర్సింగ్, మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలినిర్మాణంలో రోజువారీ ప్రగతిని తెలియజేయాలిసమీక్షలో కలెక్టర్ ఉదయ్కుమార్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డినాగర్కర్నూల్, నవంబర్ 15: జిల్లాలో కొత్తగా మంజూ�
శ్రీశైలం, నవంబర్ 15: శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30వేలకుపైగా యాత్ర�
పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి టౌన్, నవంబర్ 15: వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం కనుల పండువగా సహస్ర కలశాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలను ఆలయ నిర్వాహకు�
కలెక్టర్ క్రాంతి | జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ల పరిధిలో ఉన్న ధరణి ధరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు.
గొలుసు కట్టుకు కేరాఫ్ తిర్మలాపూర్మిషన్ కాకతీయతో పునర్జీవం1200 ఎకరాల్లో వరి సాగుఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక చెరువులు, కుంటలు కలిగిన గ్రామంనారాయణపేట, నవంబర్ 14: ఆ ఊరికి చెరువులే ఆదెరువు అయ్యాయి.. నా