కొత్త లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐఎఫ్టీయూ, సీఐటీయూల ఆధ్వర్యంలో నాయకులు తాస�
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిషత్ సమావేశాన్ని సోమవా�
నవమాసాలు మోసి.. కని.. అల్లారు ముద్దు గా పెంచిన కన్నతల్లిని సెల్ఫోన్ కొనివ్వలేదని రోకలి బండతో కొట్టి చంపిన తనయుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానకు మంచి రోజులు వచ్చాయి. గతంలో దవాఖానకు వస్తే ఎలాంటి సౌ కర్యాలు ఉండేవి కావు. ప్రతి చిన్న దానికి కర్నూల్ లేదా హైదరాబాద్కు రెఫర్ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చ�
సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్మైల్ గిఫ్ట్ అంటూ అర్భాటం లేకుండా పలువురికి సహాయం చేసే విధంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహ
Chinnonipalli Reservoir | జోగులాంబ గద్వాల : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు.
Jogulamba Gadwal | పోలీసుల కళ్లుగప్పి కృష్ణానది తీర ప్రాంతంలో గత రెండు రోజులుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించరాదని పోలీసులు
ఉమ్మడి జిల్లాలో మొత్తం రైతులు 9,96,325పెట్టుబడి సాయం రూ.1248.506 కోట్లుఏడు విడుతల్లో అందిన సాయం రూ.8587.066 కోట్లు మహబూబ్నగర్, డిసెంబర్ 27 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : ఆరుగాలం శ్రమించి..కష్టనష్టాలను ఓర్చి..సకల ప్రజానీకం