ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం పరిధి
ఎమ్మెల్యే కృష్ణమెహన్ రెడ్డి | లంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని గద్వాల ఎమ్మెల్యేబండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ�
ఎమ్మెల్యే బండ్ల | స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి జాతర) బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ఆ�
వైన్ షాపుల కేటాయింపు | జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా మిగిలిపోయిన మూడు మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
జాతీయ స్థాయిలో 40 వేల ర్యాంక్ వైద్య విద్యకు అడ్డంకిగా.. ఆర్థిక స్థోమత సహకారం అందిస్తే చదువుతానంటున్న విద్యార్థిని ఇటిక్యాల, నవంబర్ 25 : వైద్య విద్యనభ్యసించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో
హన్వాడలో జోరుగా కూరగాయల సాగుటమోట, వంకాయ, క్యాబేజీపై ఆసక్తితక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలుహన్వాడ, నవంబర్ 22 :కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రం సమీప గ్రామాల్లో
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేడే తుది గడువుమహబూబ్నగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నేటితో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి ముగింపు పడనున్నది. ఈ నెల 16 నుంచి ఉమ్మడి �
జెడ్పీ చైర్పర్సన్ సరితధరూర్, నవంబర్ 22 : శ్రీకృష్ణ దేవరాయ సమకాలికుడు భక్త కనకదాసు అని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మండలకేంద్రంలోని వైఎస్సార్ చౌరస్తాలో కుర్వ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భక
పెబ్బేరురూరల్, నవంబర్ 22 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాలను సత్వరమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం ఆయన పెబ్బేరు మండలం అయ్యవా