‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయంచేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా చేశారు
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డ�
రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్3లో పోస్టులు పెంచాలని, గ్రూప్-1 మెయిన్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, డిసెంబర్లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చ�
నేర్చుకోవడానికి వీలుగా మా సంస్థలు అన్ని అవకాశాలు కల్పిస్తున్నా వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. పని ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతల వల్లే నైపుణ్యాభివృద్ధిలో వెనుకబడుతున్నట్టు మె�
ప్రభుత్వ పోస్టుల పెంపుపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వనరుల రక్షణ సమితి నాయకుడు బక్క జడ్సన్ అన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంధాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే లక్ష పోస్టులు భర
కృత్రిమ మేధ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత. ఇది భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగులకు ఎసరు పెడుతుందని, రానున్న దశాబ్ద కాలంలో జాబ్ మార్కెట్లో కీలక మార్పులకు కా�
Andy Jassy : విజయవంతమైన కెరీర్ కోసం ఏం చేయాలనే ప్రశ్న నిరంతరం యువ ప్రొఫెషనల్స్ను వెంటాడుతుంది. నిజాయితీగా మాట్లాడుకుంటే దీనికి కచ్చితమైన సమాధానం కూడా లభించక ఎంతో మంది సతమతమవుతుంటారు.