కృత్రిమ మేధ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత. ఇది భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగులకు ఎసరు పెడుతుందని, రానున్న దశాబ్ద కాలంలో జాబ్ మార్కెట్లో కీలక మార్పులకు కా�
Andy Jassy : విజయవంతమైన కెరీర్ కోసం ఏం చేయాలనే ప్రశ్న నిరంతరం యువ ప్రొఫెషనల్స్ను వెంటాడుతుంది. నిజాయితీగా మాట్లాడుకుంటే దీనికి కచ్చితమైన సమాధానం కూడా లభించక ఎంతో మంది సతమతమవుతుంటారు.
హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్లోకల్ కోటాగా మార్చటం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరోశాఖలో 40, ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయాల పరంపర.
భారత్లో ఏటా అనేక మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారని, అందుకు అనుగుణంగా దేశంలో ప్రతి ఏడాది దాదాపు కోటి 65 లక్షల చొప్పున 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగాల్సిన అవసరం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది.
హైదరాబాద్కు చెందిన ఎడ్యుటెక్ సేవల సంస్థ నెక్ట్స్వేవ్..తాజాగా ఆఫ్లైన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇందుకోసం హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, కొచ్చిలలో 10 క్యాంపస్లను ఏర్పాటు చేయబోతున్నది.
Personal Finance | ఉద్యోగం ఇండియాలో చేయాలా? బయటి దేశంలో చేయాలా?.. అనే విషయమై చాలా చర్చలే జరుగుతుంటాయి. అయితే అవన్నీ ఒక పట్టాన ఒడిసే ముచ్చట్లు కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరు పడితే వారు అంత సులువుగా నిర్ధారించి చెప్పే విషయమూ
బ్రహ్మచారులకు, భార్యను పోగొట్టుకున్న వారికి పింఛన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పార్టీలకే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామని హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం స్పష్టం చేస�
గెస్ పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు. ఇప్పటి�
సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో.. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానం చాటి చెప్తున్నది. మనిషి సృష్టించిన విజ్ఞానం.. చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతున్నది మరి.
గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో, అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
Loksabha Elections 2024 : యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.