ఏది ఉన్నా లేకున్నా నిజాయితీ లేనివారిని మేధావులు అనవచ్చునా? తెలంగాణలో మేధావుల పేరిట ఒక బృందం చెలామణి అవుతున్నది. సాధారణ నిర్వచనాల ప్రకారం చూసినట్లయితే వారు మేధావులే. బాగా చదువుకున్నవారు. యూనివర్సిటీలలో�
ఆచార్యులు లేక కునారిల్లిన వర్సిటీలు.. ఇప్పుడు మరింత సంక్షోభం దిశగా అడుగులేస్తున్నాయి. ఇంత కాలం రెగ్యులర్ ఆచార్యులు ఉద్యోగ విరమణలు పొందగా, తాజా గా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం విరమణలు పొంద�
అమెరికా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్' భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 10శాతం మందిని ఇంటికి పంపేందుకు కార్యాచరణ చేపట్టినట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింద�
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో హైదరాబాద్లోని అశోక్నగర్కు వచ్చి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స�
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4455 ఖాళీలను భర�
తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాధ్యులు డిమాండ్ చేశారు.
కాలం గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా నేటి సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉద్యోగాల తీరు, పని విధానాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి.
ఇతర దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో గాని, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇటువంటి మేధావులు తగ్గిపోతున్నారు. గతంలో దాదాపు అందరూ అదేవిధంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉండటానికి, ఇప్పుడు తగ్గుతుండటానికి కారణాలు ఏమై ఉంట�
DK Shivkumar : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు విధిగా రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Piyush Goyal : దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉపాధి లేక యువత సతమతమవుతుంటే ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ముందువరసలో నిలిచిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అణచివేతను ఆపేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికా ఐటీ రంగంలో ఏర్పడిన సంక్షోభం టెకీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఉన్న ఉద్యోగాలు ఊడి.. కొత్త ఉద్యోగాలు దొరక్క ముఖ్యంగా తెలుగు యువత టెన్షన్ పడుత�
ప్రభుత్వంపై నిరుద్యోగులు రణనినాదం మోగించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్పై కన్నెర్ర చేశారు. ఉద్యోగాల సాధన కోసం నడుంబిగించారు. నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్�
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు