ఉద్యోగాల కోసం త్వరలోనే రాష్ట్ర బంద్కు పిలుపుఇవ్వబోతున్నట్టు నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా బంద్ చేపడుతామని, అందుకు సన్నాహాలు చేస్తున్
ఏటా జాబ్క్యాలెండర్తో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తమన్నది. నిరుద్యోగభృతి ఇస్తమన్నది. గ్రూప్స్ పోస్టులు పెంచుతమన్నది.నిరుద్యోగుల జేఏసీ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేయించింది. అన్నితీర్లా వాడుక�
నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీచేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ప్రశ్నించారు.
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ను పోలీసులు అరెస్టు చేసినా ఆయన మూడురోజులుగా గాంధీ వైద్యశాలలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మోతీలాల్ ఆరో గ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్య�
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి వస్తే గ్రూప్స్ పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్క
‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయంచేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా చేశారు
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డ�
రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్3లో పోస్టులు పెంచాలని, గ్రూప్-1 మెయిన్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, డిసెంబర్లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చ�
నేర్చుకోవడానికి వీలుగా మా సంస్థలు అన్ని అవకాశాలు కల్పిస్తున్నా వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. పని ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతల వల్లే నైపుణ్యాభివృద్ధిలో వెనుకబడుతున్నట్టు మె�
ప్రభుత్వ పోస్టుల పెంపుపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వనరుల రక్షణ సమితి నాయకుడు బక్క జడ్సన్ అన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంధాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే లక్ష పోస్టులు భర