ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ).. నేటి టెక్ యుగంలో ఇదో సంచలనం. అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఏఐ నాంది పలికింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీనితో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాల�
దేశీయ ఐటీ సంస్థలకు నిరాశే ఎదురవుతున్నది. ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన సంస్థలు ప్రస్తుతం భారీగా తగ్గిపోతున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ దిగ్గజాల నుంచి 70 వేల మంది సిబ్బంది వెళ్లి�
ఐఐటీల్లో చదివిన వారందరికీ ఉద్యోగాలు పక్కా, లక్షల్లో, కొందరికి కోట్లలో ప్యాకేజీలు ఖాయం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. ఐఐటీల్లో చదివినవారిలో దాదాపు 40 శాతం మందికి క్యాంపస్ ప్�
బీమా టెక్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన యాక్సెస్ మెడిటెక్ భారీగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో సయ్యద్ ఐజాజుద్దీన్ మాట్
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 16లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,వెంటనే వాటిని భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశ�
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏ�
జాబ్ మార్కెట్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఐఐటీ బాంబే నుంచి లేటెస్ట్గా వచ్చిన గ్రాడ్యుయేట్లలో 36 శాతం మందికి ఉద్యోగాలు లేవు! 2024వ సంవత్సరంలో ప్లేస్మెంట్స్ కోసం దాదాపు 2,000 మంది �
తెలుగు రాష్ర్టాల్లో గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.4.5 కోట్లు వసూలు చేసి ఓ ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలో ముఖ్య పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు కొత్త వీరేశంను శుక్రవారం హనుమకొండలో అరెస్ట్ చే�
తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున పెరిగినట్టు ఐఎల్వో నివేదిక తెలిపింది. 2019లో ఉపాధి కల్పనలో 16వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2022 నాటికి మూడో ర్యాంకుకు ఎగబాకినట్టు వెల్లడించింది. 0.6 స్కోర్తో తెలంగాణ ఈ ఘనత సాధి
Karnataka Minister Thangadagi | ప్రధాని మోదీ పేరెత్తితిన యువత, విద్యార్థుల చెంప పగులగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ థంగడాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెప్పటం నాయకులకు సర్వసాధారణం. అధికార ప్రయోజనాల కోసం వారట్లా మాట్లాడటానికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అయినప్పటికీ కొన్ని విషయాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగు
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే కానరావడం లేదు. 2018 నుంచి ఎలాంటి మార్పులు లేక వారంతా వెనుకబడి ఉన్నారు. వీరితోపాటే ఎంపికైన బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో 2021లో ఒకసారి, ఇద