హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్లోకల్ కోటాగా మార్చటం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరోశాఖలో 40, ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయాల పరంపర.
భారత్లో ఏటా అనేక మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారని, అందుకు అనుగుణంగా దేశంలో ప్రతి ఏడాది దాదాపు కోటి 65 లక్షల చొప్పున 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగాల్సిన అవసరం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది.
హైదరాబాద్కు చెందిన ఎడ్యుటెక్ సేవల సంస్థ నెక్ట్స్వేవ్..తాజాగా ఆఫ్లైన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇందుకోసం హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, కొచ్చిలలో 10 క్యాంపస్లను ఏర్పాటు చేయబోతున్నది.
Personal Finance | ఉద్యోగం ఇండియాలో చేయాలా? బయటి దేశంలో చేయాలా?.. అనే విషయమై చాలా చర్చలే జరుగుతుంటాయి. అయితే అవన్నీ ఒక పట్టాన ఒడిసే ముచ్చట్లు కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరు పడితే వారు అంత సులువుగా నిర్ధారించి చెప్పే విషయమూ
బ్రహ్మచారులకు, భార్యను పోగొట్టుకున్న వారికి పింఛన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పార్టీలకే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామని హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం స్పష్టం చేస�
గెస్ పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు. ఇప్పటి�
సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో.. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానం చాటి చెప్తున్నది. మనిషి సృష్టించిన విజ్ఞానం.. చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతున్నది మరి.
గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో, అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
Loksabha Elections 2024 : యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ).. నేటి టెక్ యుగంలో ఇదో సంచలనం. అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఏఐ నాంది పలికింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీనితో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాల�
దేశీయ ఐటీ సంస్థలకు నిరాశే ఎదురవుతున్నది. ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన సంస్థలు ప్రస్తుతం భారీగా తగ్గిపోతున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ దిగ్గజాల నుంచి 70 వేల మంది సిబ్బంది వెళ్లి�
ఐఐటీల్లో చదివిన వారందరికీ ఉద్యోగాలు పక్కా, లక్షల్లో, కొందరికి కోట్లలో ప్యాకేజీలు ఖాయం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. ఐఐటీల్లో చదివినవారిలో దాదాపు 40 శాతం మందికి క్యాంపస్ ప్�
బీమా టెక్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన యాక్సెస్ మెడిటెక్ భారీగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో సయ్యద్ ఐజాజుద్దీన్ మాట్
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 16లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,వెంటనే వాటిని భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశ�
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏ�