డిజిటల్ ఇంజినీరింగ్, బిజినెస్ ప్లాట్ఫాం సేవల సంస్థ ఫుల్క్రమ్ డిజిటల్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. కృత్రిమ మేధస్సుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా 700 మంది సిబ్
20 women gang raped | అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన నేతలు, అధికారులు 20 మంది మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (20 women gang raped) బాధిత మహిళల ఫిర్యాదు మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ �
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. నిరుడు జూలై 7న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో టీఎస్పీఎస్సీ పరీ
ఈ ఏడాది చివరినాటికి 2 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 60 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే గుర్తించి ఈ నెల చివరినాటికి మిగతా 1,99,940 ఉ ద్యోగాలకు షెడ్యూల్ విడ�
టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ కంపెనీలో ఉద్యోగులందర్నీ రెండు నిమిషాల్లో తొలగించారు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్డెస్క్' సీఈవో..
విదేశాల్లో కొలువులు చేయాలనుకునే యువత కల కల్లగానే మిలిగిపోతున్నది. డాలర్ డ్రీమ్స్పై అమెరికా కంపెనీలు నీళ్లు చల్లుతున్నాయి. ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తుండటమే దీనికి కారణం. అగ్రరాజ్యం అ�
ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఔరా అనిపించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ
దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్ మండేలా ‘ప్రపంచాన్ని మార్చే శక్తి మంతమైన ఆయుధం విద్య’ అంటాడు. విద్యార్థులకు గొప్పగొప్ప తెలివి తేటలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, గ్రామీణ నేపథ్యం కారణంగా ఆ ప్
బ్రిటన్లోని సౌత్ వేల్స్, పోర్ట్ టాల్బోట్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్లను మూసివేయాలని టాటా స్టీల్ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. రానున్న 18 నెలల్లో 2,500 మందిని తొలగిస్�
భారతీయులు యుద్ధం కన్నా నిరుద్యోగ భూతానికి భయపడుతున్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్లో.. పట్టణాల్లో 6.6 శాతం నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 29 ఏళ్ల కన్నా తక్కువ
టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగాల తొలగింపును కొనసాగిస్తున్నాయి. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ.. 51 టెక్ కంపెనీల్లో సుమారుగా 7,500 మంది ఉద్యోగుల్ని తొలగించారని ‘రాయటర్స్' వార్తా కథనం పేర్కొన్నది.
నూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం సంస్థలు వం�