ముందుచూపు లేకుండా, ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. సవాలక్ష కొర్రీలు విధిస్తున్నది. నిధులు సమీకరణకు �
దేశంలో ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసుకుని కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే వారిలో కనీసం 20 శాతం మందికి కూడా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది.
నుకున్న లక్ష్యం చేరే వరకూ యువత విశ్రమించొద్దని, ప్రయత్నం చేయకుండా ఏదీ సొంతం కాదని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్�
మడికొండ ఐటీ పార్క్లో సోమవారం జరిగిన కొలువు జాతరకు యువత పోటెత్తింది. ఇక్కడి క్వాడ్రంట్ ఐటీ సొల్యూషన్స్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాలో 36 కంపెనీలు పాల�
రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్నర్స్ ఉద్యోగాల భర్తీకి సోమవారం ప్రొవిజనల్ లిస్ట్ను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన పాయింట్లు, మార్కులను ఇందులో పొందుపరిచింది.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు రూ.17 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. శుక్రవారం క్యాంపస్లో ప్లేస్మెంట్ నిర్వహించగా వంద మందికిపైగా విద్యార్థులకు ఉద్�
మనుషులు గంటల్లో చేసే పనులను కూడా సెకండ్ల వ్యవధిలో చిట్టి (రోబో) పూర్తిచేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం. కృత్రిమమేధ(ఏఐ), రోబోటిక్స్ విప్లవంతో ఇప్పుడు అన్ని సెక్టార్లలో వాటి వినియోగం పెరిగిపోయింది
Group-2 | గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించబోయే ఈ పరీక్ష నిర్వహణపై నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సోమవారం కమిషన్
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ బాధిత అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని లక్నోలోని ఎకో గార్డెన్లో 526 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఆందోళనలను రాష�
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విచిత్ర ఆలోచన చేసింది. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం దీన్ని వదిలేసి తెరపైకి రెజ్యూమ్ ఆలోచనను తీసుకొచ్చింది. యువతకు నాణ్యత గల రెజ్యూమ్లను అందజేయ