నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు రూ.17 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. శుక్రవారం క్యాంపస్లో ప్లేస్మెంట్ నిర్వహించగా వంద మందికిపైగా విద్యార్థులకు ఉద్�
మనుషులు గంటల్లో చేసే పనులను కూడా సెకండ్ల వ్యవధిలో చిట్టి (రోబో) పూర్తిచేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం. కృత్రిమమేధ(ఏఐ), రోబోటిక్స్ విప్లవంతో ఇప్పుడు అన్ని సెక్టార్లలో వాటి వినియోగం పెరిగిపోయింది
Group-2 | గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించబోయే ఈ పరీక్ష నిర్వహణపై నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సోమవారం కమిషన్
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ బాధిత అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని లక్నోలోని ఎకో గార్డెన్లో 526 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఆందోళనలను రాష�
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విచిత్ర ఆలోచన చేసింది. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం దీన్ని వదిలేసి తెరపైకి రెజ్యూమ్ ఆలోచనను తీసుకొచ్చింది. యువతకు నాణ్యత గల రెజ్యూమ్లను అందజేయ
కమ్యూనికేషన్స్ కంపెనీ అవయ..వచ్చే ఏడాది ఉద్యోగుల సంఖ్యను 20 శాతం మేర పెంచుకోబోతున్నది. ప్రస్తుతం సంస్థ లో 1,200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ సంఖ్యను 1,500కి పెంచుకోన�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్లో 10.05 శాతంతో నిరుద్యోగిత రేటు రెండేండ్ల గరిష్ఠానికి చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధ్వంసం గురించి వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ తాజాగా లేటెస్ట్ టెక్నాలజీపై బాంబు పేల్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ అన్నింటా అన్యాయమే జరిగింది. ఏళ్లతరబడి పోటీపడి.. పుస్తకాలతో కుస్తీ పట్టి చదివినా నిరుద్యోగ అభ్యర్థులకు కొలువులు దక్కలేదు. వయసు మీదపడుతున్నకొద్దీ ఆందోళన మొదలైంది. ఎంత చదివినా ఇం�
ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటతప్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది.