కమ్యూనికేషన్స్ కంపెనీ అవయ..వచ్చే ఏడాది ఉద్యోగుల సంఖ్యను 20 శాతం మేర పెంచుకోబోతున్నది. ప్రస్తుతం సంస్థ లో 1,200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ సంఖ్యను 1,500కి పెంచుకోన�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్లో 10.05 శాతంతో నిరుద్యోగిత రేటు రెండేండ్ల గరిష్ఠానికి చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధ్వంసం గురించి వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ తాజాగా లేటెస్ట్ టెక్నాలజీపై బాంబు పేల్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ అన్నింటా అన్యాయమే జరిగింది. ఏళ్లతరబడి పోటీపడి.. పుస్తకాలతో కుస్తీ పట్టి చదివినా నిరుద్యోగ అభ్యర్థులకు కొలువులు దక్కలేదు. వయసు మీదపడుతున్నకొద్దీ ఆందోళన మొదలైంది. ఎంత చదివినా ఇం�
ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటతప్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది.
పైరవీలు.. పైసా లంచం ఇచ్చే పనిలేకుండానే స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సర్కారీ కొలువులు దక్కాయి. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీచేయగా, ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి అవకాశ�
IT Layoffs | దేశీయ ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. భారతీయ టాప్-10 ఐటీ సంస్థల్లో తొమ్మిదింటిలో ఈ ఏడాది ఏప్రిల్ మొదలు సెప్టెంబర్ ఆఖరుదాకా ఏకంగా అర లక్షకుపైగా ఉద్యోగులు బయటకుపోయారు.
భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్' అనేది అత్యంత ఆకర్షణీయ పదం. ఏడాది కిందటిదాకా స్టార్టప్లే విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమలో ఎక్కువగా ఉన్నాయి.
ప్రముఖ టెలికం కంపెనీ నోకియా ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 16 శాతం లేదా 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు గురువారం సంస్థ సీఈవో పెక్కా లండ్మ�
బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. అత్యధికంగా ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీ, అత్యల్పంగా రూ.5 లక్షల ప్యాకేజీ�
బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. మరో 85 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పార�
అంతర్జాతీయ ఇంటెంట్-డ్రైవెన్ కస్టమర్ సొల్యూషన్స్, కాంటాక్ట్ సెంటర్ సేవల సంస్థ (24)7.ఏఐ భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్న సెంటర్లలో సిబ
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రూ.2.9 కోట్లు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్డీకాపూల్లో మదస్ కుమార్ కొంతకాలంగా రియాన్�