భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్' అనేది అత్యంత ఆకర్షణీయ పదం. ఏడాది కిందటిదాకా స్టార్టప్లే విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమలో ఎక్కువగా ఉన్నాయి.
ప్రముఖ టెలికం కంపెనీ నోకియా ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 16 శాతం లేదా 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు గురువారం సంస్థ సీఈవో పెక్కా లండ్మ�
బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. అత్యధికంగా ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీ, అత్యల్పంగా రూ.5 లక్షల ప్యాకేజీ�
బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. మరో 85 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పార�
అంతర్జాతీయ ఇంటెంట్-డ్రైవెన్ కస్టమర్ సొల్యూషన్స్, కాంటాక్ట్ సెంటర్ సేవల సంస్థ (24)7.ఏఐ భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్న సెంటర్లలో సిబ
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రూ.2.9 కోట్లు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్డీకాపూల్లో మదస్ కుమార్ కొంతకాలంగా రియాన్�
Life Style | అత్తలేని కోడలు ఉత్తమురాలు అనేది పాత మాట. అత్త ఉన్న కోడలూ.. అందులోనూ అత్త ఉద్యోగస్థురాలైన కోడలు కెరీర్లో మరింత ఉత్తమురాలని చెబుతున్నాయి తాజా సర్వేలు. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన..
ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘స్టార్టప్ ఇండియా’కు కష్టాలు వచ్చిపడ్డాయి. కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తామని ఊదరగొట్టిన మో దీ.. ఆ తర్వాత స్టార్టప్ల బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పి
రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. సులభతర అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో జిల్లాకు భారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్న�
జర్మనీ దేశంలో వివిధ వృత్తులు చేపట్టేందుకు అవసరమైన శిక్షణను బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రారంభించింది.
‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠాలు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్నది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై ఇటీవల జాల్నాలో పోలీసుల అమానుష లాఠీచార్జికి నిరసనగా సోమవారం థ�
విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్..మరో 2 వేల మంది దేశీయ ఇంజినీర్లను తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థ లో 3 వేల మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా..వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యని 5 వేల పైకి పైగా పెంచుకోనున్నట్ల
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల పైచిలుకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం ద�