సాధారణంగా ఎవరికైనా 35 ఏండ్లు వచ్చాయంటే ఉద్యోగం చేస్తూనో, లేదంటే వ్యాపారంలో ఉంటూనో జీవితంలో కుదురుకున్నారని అర్థం. కాబట్టి ఇల్లు, పెండ్లి, పిల్లలు వంటి లక్ష్యాలను చాలా వరకు చేరుకుంటారు.
ఇటీవల మణిపూర్, పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.5 (1.9 బిలియన్ డాలర్లు) వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక ఒకటి అంచనావేసింది.
లేఆఫ్స్ వణికిస్తున్న క్రమంలో ఓ ఐటీ కంపెనీ భారత్ నుంచి వేయి మందికి పైగా ప్రొఫెషనల్స్ను (IT professionals) రిక్రూట్ చేసుకునేందుకు సన్నద్ధమవడం టెకీల్లో ఆశలు రేపుతోంది.
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) ఏఐపై భారీ ప్రణాళికలతో ముందుకొచ్చింది. ఏఐ స్పేస్లో ఏకంగా 300 కోట్ల డాలర్లు వెచ్చించనుంది. రాబోయే మూడేండ్లలో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు యాక్సెంచర్ సన్నద్ధ�
స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ సర్కారు యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తు న్నది. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చే�
సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి.. కార్మికుల కష్టంతో అభివృద్ధి చెందుతూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ�
దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో 8,594 ఆఫీసర్, అసిస్టెంట్ తదితర పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సూచించింది. ఈ
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 18,19ని మంగళవారం విడుదల చేసింది. ఈ జీఓ ఆధారంగా రాష్ర్టాన్ని నాలుగు టెరిటోరియల్స్గా విభజించిన ప్రభుత్వం రెండు జిల్లాలక
Telangana | భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్�
టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) గుబులు కొనసాగుతోంది. గత ఏడాది 1056 కంపెనీలు దాదాపు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించగా 2023లో కేవలం ఐదు నెలల్లోనే ఈ సంఖ్య దాటి పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Personality Development | ఉపాధి చూపించడంలో హైదరాబాద్ టాప్. విభిన్న రకాల కొలువులకు అడ్డా. అందుకే చాలా మంది నగరానికి వచ్చి స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తారు. చదువు పూర్తవడమే ఆలస్యం హైదరాబాద్కు వచ్చి సంబంధిత రంగాల్లో ఉద�
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) అమెరికా పర్యటన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహంతో ఇప్పటికే ప్రపంచ దిగ్గజ �