గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేద బ్రాహ్మణ యువత రిటైల్ రంగంలో ఉద్యోగాలకోసం ఈ నెల 18లోపు brahminparis had.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పాలనాధికారి రఘురామ శర్మ సూచించా
దేశంలో 1,365 ఐఏఎస్, 703 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,042 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), 301 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఉద్యోగాలు భర్తీ చ�
Jobs | ‘గత ఐదేండ్లలో గిగా వర్కర్లకు డిమాండ్ నెలకొన్నది. ప్రతియేటా 20 శాతం చొప్పున పెరిగారు. వచ్చే రెండు నుంచి మూడేండ్ల వరకు ఈ డిమాండ్ కొనసాగనున్నది. ఈ పండుగ సీజన్లో ఒకే ఒక సంస్థ 2 లక్షల మందిని తీసుకోనున్నది’
Jobs | ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పింది. వివిధ మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్ల�
రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సజావుగా ముగిసింది. గురు, శుక్రవారాల్లో ఆన్లైన్లో ఈ పరీక్షను హైదరాబాద్లోని రెండు కేంద్రాల్లో నిర్వహించారు. క్లాస్-ఏలో 170, క్లాస్-బీలో 15 ఉద్యోగాలకు 1,172 మం�
గత నెల వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు పడిపోయాయి. జూన్లో 3 శాతం తగ్గినట్టు ప్రముఖ టాలెంట్ వేదిక ఫౌండిట్ తెలియజేసింది. ఐటీతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హోం అప్లి
విద్యుత్తు సంస్థల్లో ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రకటించారు. 10వేలకు పైగా కొత్త ఉద్యోగులను నియమించగా.. 22 మంది వేల ఆర్టిజన్లను క్రమబద్ధీకరించిన�
డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన 2,858 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 లెక్చరర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్లో 341 ఉద్యోగాలు, గౌరవ వేతనం క
సాధారణంగా ఎవరికైనా 35 ఏండ్లు వచ్చాయంటే ఉద్యోగం చేస్తూనో, లేదంటే వ్యాపారంలో ఉంటూనో జీవితంలో కుదురుకున్నారని అర్థం. కాబట్టి ఇల్లు, పెండ్లి, పిల్లలు వంటి లక్ష్యాలను చాలా వరకు చేరుకుంటారు.
ఇటీవల మణిపూర్, పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.5 (1.9 బిలియన్ డాలర్లు) వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక ఒకటి అంచనావేసింది.
లేఆఫ్స్ వణికిస్తున్న క్రమంలో ఓ ఐటీ కంపెనీ భారత్ నుంచి వేయి మందికి పైగా ప్రొఫెషనల్స్ను (IT professionals) రిక్రూట్ చేసుకునేందుకు సన్నద్ధమవడం టెకీల్లో ఆశలు రేపుతోంది.
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) ఏఐపై భారీ ప్రణాళికలతో ముందుకొచ్చింది. ఏఐ స్పేస్లో ఏకంగా 300 కోట్ల డాలర్లు వెచ్చించనుంది. రాబోయే మూడేండ్లలో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు యాక్సెంచర్ సన్నద్ధ�
స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ సర్కారు యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తు న్నది. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చే�
సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి.. కార్మికుల కష్టంతో అభివృద్ధి చెందుతూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ�