ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. తన స్వింగ్తో భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. బుమ్రా కూడా తను ఉన్నానంటూ సత్తా చాటాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న లియామ్ లివింగ్స్టోన్ (15)ను బౌల�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకుంది. 377 పరుగుల భారీ లక్ష్యాన్ని కాచుకోలేక ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత జట్టు తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా.. మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండో ఇన్ని�
టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి పేరుంది. గతేడాది ఈ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి మరోసారి కామెంటరీ బాక్సులో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో బుమ్రా.. ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా ‘SENA’ దేశాలపై వం�
ఎడ్జ్బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56 నాటౌట్), జాక్ క్రాలీ (46) ఇద్దరు సెంచరీ భాగస్వామ్యంతో భారీ ఛేజ్ను అద్భుతంగా ఆరంభించారు. ఈ క్రమంలో వికెట్ కోస�
ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 245 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత షమీ (13), జడ్డూ (23) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన బుమ్రా (7)ను స్టోక్స్ అవ
ఇండియా-ఇంగ్లండ్ రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా భారత తొలి ఇన్నింగ్స్లో చివర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా. 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడ
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు షమీ బౌలింగ్లో స్టోక్స్ (25) క్యాచ్ వదిలేసిన శార్దూల్.. తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. తన తప్పును సరిదిద�
గత ఆదివారం కరోనా బారిన పడి ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. గురువారం తర్వాత నిర్వహించిన రెండో కరోనా పరీక్షలో కూడా రోహిత్కు నెగిటివ్ వచ్చిందని బీసీ
పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వరుణుడి కారణంగా శనివారం దాదాపు రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఉన్నంతలో భారత్ అదరగొట్టింది.
2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన పోరులో టీమ్ఇండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లిష్ బ్యాటర్లు జో రూట్ (9 నాటౌట్), ఓలీ పోప్ (10) మరో వికెట్ పడకుండా జాగ్రత�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్టువర్ట్ బాల్ బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ బుమ్రాపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్గా అభిమానులు ప�