ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56 నాటౌట్), జాక్ క్రాలీ (46) ఇద్దరు సెంచరీ భాగస్వామ్యంతో భారీ ఛేజ్ను అద్భుతంగా ఆరంభించారు. ఈ క్రమంలో వికెట్ కోస�
ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 245 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత షమీ (13), జడ్డూ (23) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన బుమ్రా (7)ను స్టోక్స్ అవ
ఇండియా-ఇంగ్లండ్ రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా భారత తొలి ఇన్నింగ్స్లో చివర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా. 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడ
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు షమీ బౌలింగ్లో స్టోక్స్ (25) క్యాచ్ వదిలేసిన శార్దూల్.. తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. తన తప్పును సరిదిద�
గత ఆదివారం కరోనా బారిన పడి ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. గురువారం తర్వాత నిర్వహించిన రెండో కరోనా పరీక్షలో కూడా రోహిత్కు నెగిటివ్ వచ్చిందని బీసీ
పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వరుణుడి కారణంగా శనివారం దాదాపు రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఉన్నంతలో భారత్ అదరగొట్టింది.
2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన పోరులో టీమ్ఇండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లిష్ బ్యాటర్లు జో రూట్ (9 నాటౌట్), ఓలీ పోప్ (10) మరో వికెట్ పడకుండా జాగ్రత�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్టువర్ట్ బాల్ బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ బుమ్రాపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్గా అభిమానులు ప�
తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ బుమ్రా తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు బ్యాటుతో (16 బంతుల్లో 31 నాటౌట్) ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత బంతితో కూడా విజృంభిస్తున్నాడు. తర్వా
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్లో. ఇంగ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటుతో రాణించిన బుమ్రా.. జట్టు స్కోరును 416 పరుగులకు తీసుకెళ్లాడు. అయితే సిరాజ్ (7) అవుటవడంతో టీమిండియా ఆలౌట్ అయ�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు సారధిగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో బుమ్రాకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఎడ్జ్బ�
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో సారథిగా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ�