ప్రపంచ టెస్టు చాంపియన్ను క్లీన్స్వీప్ చేసి జోరు మీదున్న జట్టు ఓ వైపు..తుది జట్టును ఎంపిక చేసేందుకే ఆపసోపాలు పడుతున్న టీమ్ మరో వైపు!!కెప్టెన్సీ చేతులు మారిన తర్వాత మరింత రాటుదేలింది ఒకరైతే..
ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్ తో మొదలుకావాల్సి ఉన్న టెస్టులో టీమిండియాను జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోకపోవడంత�
ఇంగ్లండ్తో కీలకమైన ఐదో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మకు తాజాగా జరిపిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో మళ్లీ పాజిటివ్ అని తేలడ�
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్. భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా కరోనా నుంచి కోలుకోకపోవడంతో అతడు ఈ టెస్టు నుంచి దూరమయ్యాడు. రోహిత్ స్థానం�
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో అదర
బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే (107) ఇన్నింగ్స్కు ముగింపు. స్టార్ పేసర్ బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఫాస్ట్ డెలివరీ చాలా లైట్ మూవ్�
టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�
బెంగళూరు టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా, షమీ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86/6 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట మొదలు పెట్టింది. బుమ్రా
బెంగళూరు టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తోంది. బ్యాటర్లంతా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత �
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త
అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న బెంగళూరు పిచ్పై భారత జట్టు పోరాడే స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (92) వీరోచిత పోరాటంతో 252 పరుగులు చేసిన భారత్.. లంకపై ఒత్తిడి పెంచింది. బౌలింగ్లో కూడా భారత జట్టు అదే తరహా ఒత�
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ ద�