తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ బుమ్రా తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు బ్యాటుతో (16 బంతుల్లో 31 నాటౌట్) ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత బంతితో కూడా విజృంభిస్తున్నాడు. తర్వా
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్లో. ఇంగ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటుతో రాణించిన బుమ్రా.. జట్టు స్కోరును 416 పరుగులకు తీసుకెళ్లాడు. అయితే సిరాజ్ (7) అవుటవడంతో టీమిండియా ఆలౌట్ అయ�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు సారధిగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో బుమ్రాకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఎడ్జ్బ�
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో సారథిగా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ�
ప్రపంచ టెస్టు చాంపియన్ను క్లీన్స్వీప్ చేసి జోరు మీదున్న జట్టు ఓ వైపు..తుది జట్టును ఎంపిక చేసేందుకే ఆపసోపాలు పడుతున్న టీమ్ మరో వైపు!!కెప్టెన్సీ చేతులు మారిన తర్వాత మరింత రాటుదేలింది ఒకరైతే..
ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్ తో మొదలుకావాల్సి ఉన్న టెస్టులో టీమిండియాను జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోకపోవడంత�
ఇంగ్లండ్తో కీలకమైన ఐదో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మకు తాజాగా జరిపిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో మళ్లీ పాజిటివ్ అని తేలడ�
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్. భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా కరోనా నుంచి కోలుకోకపోవడంతో అతడు ఈ టెస్టు నుంచి దూరమయ్యాడు. రోహిత్ స్థానం�
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో అదర
బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే (107) ఇన్నింగ్స్కు ముగింపు. స్టార్ పేసర్ బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఫాస్ట్ డెలివరీ చాలా లైట్ మూవ్�