టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�
బెంగళూరు టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా, షమీ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86/6 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట మొదలు పెట్టింది. బుమ్రా
బెంగళూరు టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తోంది. బ్యాటర్లంతా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత �
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త
అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న బెంగళూరు పిచ్పై భారత జట్టు పోరాడే స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (92) వీరోచిత పోరాటంతో 252 పరుగులు చేసిన భారత్.. లంకపై ఒత్తిడి పెంచింది. బౌలింగ్లో కూడా భారత జట్టు అదే తరహా ఒత�
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ ద�
భారత్తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు వికెట్లను అశ్విన్, జడేజా కూల్చగా.. తనేమీ తక్కువ కాదంటూ బుమ్రా మూడో వికెట్ కూల్చాడు. బుమ్రా కొద్దిగా షార్ట్ లెంగ్త్లో
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ వ్యూహాలు పక్కా అమలవుతున్నాయి. అతను స్పిన్నర్లను రంగంలోకి దించిన వెంటనే జడేజా, చాహల్ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బంతి అందుకున్న హర్షల్ కూడా మరో వికెట్ తీశాడు. డ
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ అనుకున్నట్లే ఆరంభంలో పిచ్ స్వింగ్కు సహకరించింది. దీంతో భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరు మంచి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో లం�
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అదిరిపోయే ప్రదర్శన చేసిన యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను బుమ్రాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించానని, కానీ పని జరగలేదని చెప్పాడు. తొలి టీ20 ముగిసిన తర్వ�
అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహ�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. లాంగ్ టర్మ్లో భారత జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉన్న వారిలో బుమ్రా పేరు కూడా ఉంది. ఇలా కెప్టెన్సీ రేసులో ఉన్న ఈ పేస్గన్.. వికెట్లు
IND vs SA | భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో సఫారీలకు మంచి ఆరంభమే దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫరీలకు ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే బుమ్రా షాకిచ్చాడు.
పార్ల్ : టెస్టు కెప్టెన్గా అవకాశం వస్తే గౌరవంగా భావిస్తానని భా రత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. కోహ్లీ వైదొలగడంతో తదుపరి కెప్టెన్గా బుమ్రా పేరు కూడా వినిపిస్తున్నది. ఈ వార్తలపై సోమవారం బుమ్�