ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరిస్తే అదే ఒక్క ప్రదర్శన జస్ప్రీత్ బుమ్రాను అగ్రపీఠం మీద కూర్చోబెట్టింది. ఐసీసీ తాజాగా విడుదల �
ఇంగ్లండ్ తో మంగళవారం ముగిసిన తొలి వన్డేలో భాగంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ఆతిథ్య జట్టు బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా.. ఆరు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ గణ
బుమ్రా 6/19 ఆరు వికెట్లతో విజృంభణ ఇంగ్లండ్ 110 ఆలౌట్ పది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం భారత్, ఇంగ్లండ్ వన్డే పోరు వార్ వన్సైడ్ అన్నట్లు మొదలైంది. టీ20 సిరీస్ గెలుపు జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్ను టీమ్�
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిన ఈ పేసర్.. ఇన్నింగ్స్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా సత్తా చాటాడు. ప్రమాద�
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో.. పేసర్ బుమ్రా నిప్పులు చెరుగుతుండటంతో ఇంగ్లండ్ టాపార్డర్ వణికిపోయింది. మిడిలార్డర్ కూడా అతని ప్రతాపం ముందు తలవంచింది. స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ (0) కూడా ఖాతా త
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. జేసన్ రాయ్ (0), జో రూట్ (0) ఇద్దరినీ ఒకే ఓవర్లో డకౌట్ చేసిన అతను.. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదకరమైన జానీ బెయిర్స్టో (7)ను
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ క్రమంలోనే బుమ్రా వేసిన 11వ ఓవర్లో శామ్ కర్రాన్ (2) కూడా అవుటయ్యాడు. బుమ్రా వేసిన బంతిని మిడాఫ్ మీదుగా బౌండరీ తరలించేందుకు ప్రయత�
ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. తన స్వింగ్తో భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. బుమ్రా కూడా తను ఉన్నానంటూ సత్తా చాటాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న లియామ్ లివింగ్స్టోన్ (15)ను బౌల�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకుంది. 377 పరుగుల భారీ లక్ష్యాన్ని కాచుకోలేక ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత జట్టు తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా.. మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండో ఇన్ని�
టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి పేరుంది. గతేడాది ఈ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి మరోసారి కామెంటరీ బాక్సులో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో బుమ్రా.. ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా ‘SENA’ దేశాలపై వం�
ఎడ్జ్బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్