ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర�
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కరేబియన్ దీవులకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ తో జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. విండీస్ తో వన్డే సి�
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క
గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ �
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో అడుగు ముందుకేశాడు. అంతకుముందు నుంచి నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీకి అతనికి మధ్య పాయింట్ల తేడా ఉండేది. కానీ ఇంగ్లండ్త
ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరిస్తే అదే ఒక్క ప్రదర్శన జస్ప్రీత్ బుమ్రాను అగ్రపీఠం మీద కూర్చోబెట్టింది. ఐసీసీ తాజాగా విడుదల �
ఇంగ్లండ్ తో మంగళవారం ముగిసిన తొలి వన్డేలో భాగంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ఆతిథ్య జట్టు బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా.. ఆరు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ గణ
బుమ్రా 6/19 ఆరు వికెట్లతో విజృంభణ ఇంగ్లండ్ 110 ఆలౌట్ పది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం భారత్, ఇంగ్లండ్ వన్డే పోరు వార్ వన్సైడ్ అన్నట్లు మొదలైంది. టీ20 సిరీస్ గెలుపు జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్ను టీమ్�
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిన ఈ పేసర్.. ఇన్నింగ్స్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా సత్తా చాటాడు. ప్రమాద�
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో.. పేసర్ బుమ్రా నిప్పులు చెరుగుతుండటంతో ఇంగ్లండ్ టాపార్డర్ వణికిపోయింది. మిడిలార్డర్ కూడా అతని ప్రతాపం ముందు తలవంచింది. స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ (0) కూడా ఖాతా త
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. జేసన్ రాయ్ (0), జో రూట్ (0) ఇద్దరినీ ఒకే ఓవర్లో డకౌట్ చేసిన అతను.. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదకరమైన జానీ బెయిర్స్టో (7)ను
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ క్రమంలోనే బుమ్రా వేసిన 11వ ఓవర్లో శామ్ కర్రాన్ (2) కూడా అవుటయ్యాడు. బుమ్రా వేసిన బంతిని మిడాఫ్ మీదుగా బౌండరీ తరలించేందుకు ప్రయత�