Jasprit Bumrah:ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెన్ను నొప్పితో అతను బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే అతను ఇటీవల ఆసియా కప్కు దూరం అయ్యా�
Jasprit Bumrah | టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఆసియా కప్ ముందు గాయంపాలైన బుమ్రా.. ఎన్సీయేలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో
IND vs AUS | నాగ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు వచ్చిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు రాణించడంతో 208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఈ స్కోరును కాపాడుకోలేకపోయింది.
ఆధునిక క్రికెట్లో నెంబర్ వన్ బౌలర్లుగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిదిలలో బెస్ట్ బౌలర్ ఎవరు..? అని అడిగితే తన ఓటు బుమ్రాకే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గ
Gautam Gambhir | వచ్చే నెలలో జరుగనున్న టీ 20 ప్రపంచకప్లో టీమ్ఇండియా గెలుపోటములు ఇద్దరు ప్లేయర్ల ఆటతీరుపైనే ఆధారపడి ఉంటాయని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నాడు
వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఊహించినదానికంటే వేగంగా రికవరీ అవుతున్నాడు. వెన్నునొప్పి వేధించడంతో బుమ్రాకు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అ�
గాయంతో ఆసియా కప్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని పాకిస్తాన్ మాజీ లెజెండ్ యూనిస్ ఖాన్ అన్నాడు. బుమ్రా లేకపోతే పాకిస్తాన్కు అడ్వాంటేజ్ దక్క�
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �
ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర�
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కరేబియన్ దీవులకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ తో జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. విండీస్ తో వన్డే సి�
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క
గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ �
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో అడుగు ముందుకేశాడు. అంతకుముందు నుంచి నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీకి అతనికి మధ్య పాయింట్ల తేడా ఉండేది. కానీ ఇంగ్లండ్త