ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జనగామ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ తెలిపారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించార