farmer | నర్మెట్ట, మార్చి 29: పంటలు ఎండుతున్నాయి.. రిజర్వాయర్లో నీటిని కాలువల ద్వారా మాకు అందించాలని అధికారులను వేడుకున్నా.. పట్టించుకోవడంలేదని మండలంలోని వెల్దండ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
CPM | ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు.
SC Hostel | నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం స్థాపించిన ఎస్సీ వసతి గృహాలు పేకాట క్లబ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. దళిత విద్యార్థులకు శాపంగా మారింది.
Rizwan Bhasha | వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో సాగునీటికి(Irrigation water) తాగునీటికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు.
Lions Club | సామాజిక సేవే లక్ష్యంగా లైన్స్క్లబ్(Lions Club) బచ్చన్నపేట కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ బచ్చన్నపేట అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.
Doddi Komuraiah | జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య(Doddi Komuraiah) పేరు పెట్టాలని జనగామ మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షులు బండ ప్రభాకర్ కురుమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
CC cameras | పలు గ్రామాల్లో నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు(CCTV cameras) పాడైపోవడంతో దిష్టిబొమ్మల్లగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
Crops damaged | ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక జిల్లాలో పంటలు ఎండిపోయిన రైతులకు స్టేషన్ ఘన్పూర్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.
Godavari waters | నీళ్లు రాకపోతే మాకు చావే శరణ్యమని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్, ధర్మారం గ్రామాల రైతులు సోమవారం మండలంలోని బొమ్మకూర్ పంపుహౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.