Janagama |
యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) మర్యాదపూర్వ్ంగా కలిసి వినతి పత్రం అందించారు.
సాగునీటి కోసం రైతుల కలిసి ఉద్యమిస్తామని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం చేర్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి విడుదలపై కాంగ్రెస్ నాయక�
Ambedkar | జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో దుర్గమ్మ గుడి ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు భూమి పూజ చేశారు.
జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన సభ రసాభాసగా, రక్తసిక్తంగా మారింది. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ�
భూ సమస్యలతో ఓ మహిళను దాయాదులు ఇంట్లో బంధించిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. కొమల్లకు చెందిన పేరబోయిన రాజుకు దాయాదులైన పేరబోయిన కొమ
Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో( Govt Hospitals ) పని చేస్తున్నకొంత మంది వైద్యులు( Doctors ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల వారు మా జిల్లాలోకి చికిత్స కోసం రావొద్దని డాక్టర్లు చెబుతున్న పరిస్థిత�
రోడ్డు ప్రమాదంలో 13 గోవులు మృతి చెందాయి. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్లోని కబేలాల కోసం డీసీఎంలో 51 పశువులను తరలిస�
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయినితొర్రూ రు జే గ్రామంలో బుధవారం రెవెన్యూ, పోలీ స్ అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్ల నుంచి లబ్ధిదారులను బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో పసులాది ఆంజమ్మ, జోగు ఇందిర, గడ్డం భ
Janagama | నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా సొంతింటి కలను నిజం చేసేందుకు నాడు కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) నిర్మించి అందజేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్ ఇండ్ల నుంచి ని�