మూడెకరా ల్లో సాగు చేసినా రైతు భరోసా అందలేదని రైతులు నిరసనకు దిగారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడంకు చెందిన రైతులు కాసు లింగయ్య, లింగనబోయిన కుమార్, బొంకూరి సోమయ్య, కత్తుల సంపత్, మూడెకరాల�
farmer | నర్మెట్ట, మార్చి 29: పంటలు ఎండుతున్నాయి.. రిజర్వాయర్లో నీటిని కాలువల ద్వారా మాకు అందించాలని అధికారులను వేడుకున్నా.. పట్టించుకోవడంలేదని మండలంలోని వెల్దండ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
CPM | ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు.
SC Hostel | నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం స్థాపించిన ఎస్సీ వసతి గృహాలు పేకాట క్లబ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. దళిత విద్యార్థులకు శాపంగా మారింది.
Rizwan Bhasha | వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో సాగునీటికి(Irrigation water) తాగునీటికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు.
Lions Club | సామాజిక సేవే లక్ష్యంగా లైన్స్క్లబ్(Lions Club) బచ్చన్నపేట కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ బచ్చన్నపేట అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.