ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు) నిర్వహణకు కోవింద్ కమిటీ సానుకూల నివేదికను ఇవ్వడంతో త్వరలోనే దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నది.
దేశంలో జమిలి ఎన్నికలకు (ఏకకాల ఎన్నికలకు) ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమో దం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవి
జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో బీసీల సమావేశం అనంతరం జమిలి ఎన్నికలపై మీడియా అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్త�
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ విధానాన్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే అమలు చేసే అవకాశం ఉన్నది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, జమిలి ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని బీజేపీ �
‘ఒక దేశం - ఒకే ఎన్నికలు’పై కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ మార్చి 15న నివేదికను సమర్పించింది.
పేదలు, యువత, మహిళలు, రైతుల్ని ఆకట్టుకునేలా వివిధ అభివృద్ధి, సంక్షేమ అంశాలతో బీజేపీ తన మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను విడుదల చేసింది. ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది.
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు �
దేశంలో 2029 నుంచి లోక్సభతోపాటే అన్ని రాష్ర్టాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ
జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి 21 వేల సూచనలు అందినట్టు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 81 శాతం మంది మద్దతు తెలిపినట్టు పేర్కొన్నది.
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల నిమిత్తం ప్రతి 15 ఏండ్లకోసారి 10 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని భారత ఎన్నికల సంఘం వెల్లడించింద
జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇది విరుద్ధమని తెలిపింది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరిన ఉన్నతస్థాయి కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి
లోక్సభ, అన్ని రాష్ర్టాల శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలనే ప్రతిపాదనను అంగీకరించేది లేదని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ గురువారం తేల్చిచెప్పారు.
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి బుధవారం నాటికి ప్రజల నుంచి 5 వేల సూచనలు అందాయి.