ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసేందుకు పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంది. స్థూలంగా చూస్తే ఉభయ సభల్లో ఎన్డీఏకు ఇంత మద్దతు లేదు. లోక్సభలో 362 మంది మద్దతు అవ�
Jamili Elections | జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు (One Nation One Election Bill) కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోద ము
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిపాయి.
దేశవ్యాప్తంగా రాష్ర్టాల అసెంబ్లీలకు, పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనలకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదించింది.
AP Elections | జమిలి ఎన్నికలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్లో 2027లోనే ఎన్నికలు వస్తాయని తెలిపారు. అంటే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉం
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది అప్రజాస్వామ్యం, రాజా ్యంగ విరుద్ధమంటూ పేర్కొంది.
Chada Venkat Reddy | ప్రజల దృష్టి మరల్చేందుకే మోదీ(Modi) ప్రభుత్వం జమిలి ఎన్నికలు (Jamili elections) అంటున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి (Chada Venkat Reddy) ధ్వజమెత్తారు.
Kamal Haasan | ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (One nation - One election) ప్రతిపాదన ప్రమాదకరమని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) వ్యాఖ్యానించారు.
AP News | ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స