Jamili Elections | జమిలి ఎన్నికల నిర్వహణతో కేంద్రంలో అధికారమున్న పార్టీకి లబ్ధి చేకూరుతుందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ ఇది అమలైతే, కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా.. �
RamNath Kovind | జమిలి ఎన్నికల (Jamili Elections)పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు దేశప్రయోజనాలతో ముడిపడిన అంశమని అన్నారు. జమిలితో దేశప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలి
దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో లా కమిషన్ బుధవారం భేటీ అయ్యింది.
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో వచ్చే వారం లా కమిషన్ భేటీ కానుంది. ఈ నెల 25న జమిలి ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కమిటీకి సమర్పించనుంది.
లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోతే, జనం మీద జమిలి ఎన్నికలను రుద్దకూడదని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషీ చెప్పారు.
జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు �
జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు కొనసాగుతున్నదని, తుది నివేదిక సమర్పణకు నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ పేర్కొన్నారు.
Jamili Elections | లోక్సభకు ముందస్తు ఎన్నికలు లేనట్టేనా? పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంతో పరిశీలకులు ఈ అంచనాకు వస్తున్నారు.
జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ తొలి అధికారిక సమావేశం ఈనెల 23న జరగనున్నది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం..
‘బీజేపోళ్లకు భయం పట్టుకున్నది. బిచానా ఎత్తేసిండ్రు. అందుకే జమిలి జమిలి అంటూ కొత్త డ్రామా తెచ్చిండ్రు. తెలంగాణలో ఒక్క సీటు వచ్చేట్టులేదని, నూకలు చెల్లినయ్ అని వాళ్లకు అర్థమైంది. పార్లమెంట్ ఎన్నికల నాటి
ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేయకపోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం ఎజెండాను విడుదల చేసింది.
భారతదేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశం ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్సభ, దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను అధ్యయన�
మెట్ట ప్రాంత వరప్రదాయని అయిన గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమలా మారబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.