Jamili Elections | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ తొలి అధికారిక సమావేశం ఈనెల 23న జరగనున్నది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం..
ఈ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, రాజ్యాంగ సవరణలపై సూచనలు చేయాలంటూ మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.