దేశంలో జమిలి ఎన్నికలకు (ఏకకాల ఎన్నికలకు) ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమో దం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవి
జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతం చేయటంలో, ప్రాతినిథ్యాన్ని పెంచటంలో కీలకమైన ముందడుగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
బీజేపీకి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ‘370 అధికరణం రద్దు’, ‘ఉమ్మడి పౌరస్మృతి’ తో పాటు మరో ముఖ్య అంశం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’. గత నెల ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరోమారు ప్ర�
PM Modi | ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ప్రధాని మోదీ.. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఢిల్లీలోని రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి�
One Nation One Election: జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు రిపోర్టులో తెలిపారు. తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్సభ ఎన్నిక�
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది.
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు �
జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి 21 వేల సూచనలు అందినట్టు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 81 శాతం మంది మద్దతు తెలిపినట్టు పేర్కొన్నది.
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి బుధవారం నాటికి ప్రజల నుంచి 5 వేల సూచనలు అందాయి.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దా నిపై ప్రజలు సలహాలు, సూచనలు పంపాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న చట్టపరమైన పరి�
దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో లా కమిషన్ బుధవారం భేటీ అయ్యింది.
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో వచ్చే వారం లా కమిషన్ భేటీ కానుంది. ఈ నెల 25న జమిలి ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కమిటీకి సమర్పించనుంది.
తక్కువ కులానికి చెందిన, అంటరాని వారనే కారణంతోనే అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నూతన పార్లమెంటు భవనం శంకుస్థాపనకు బీజేపీ సర్కార్ ఆహ్వానించలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ
జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ తొలి అధికారిక సమావేశం ఈనెల 23న జరగనున్నది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం..
One Nation One Election | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ (One Nation One Election) విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ, రా�