Jamili Elections | జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? మూడు నాలుగు నెలల ముందే ఈ అంశంపై పని ప్రారంభించిందా? రామ్నాథ్ కోవింద్ కమిటీ ఉత్త నాటకమేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కొన్న�
ఇంతకు ఢిల్లీలో ఏమి జరుగుతున్నది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఏం చేయబోతున్నారు. దీని మీద మిస్టరీ ఇంకా వీడటం లేదు. ముందస్తు ఆలోచనే కేంద్రానికి లేదని, కొన్ని రాష్ర్టాలలో జరగాల్స�
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ అప్పుడే తన పనిని ప్రారంభించింది. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారులు ఆదివారం జమిలి కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ క�
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్సభకు, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది.
One Nation One Election | దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్�
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన రామ్నాథ్ కోవింద్పై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడ�