ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తోసిపుచ్చారు. రానున్న 2029 ఎన్నికలలో ఇది అమలు కాదని, 2034 ఎన్నికల తర్వాతే ఇది అమలులోకి వస్తుందని
2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగితే రాజకీ
ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిల�
జమిలి ఎన్నికలపై తీసుకువచ్చిన రెండు బిల్లులపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ మొదటి సమావేశం అధికార, విపక్ష నేతల వాదోపవాదాలతో దద్దరిల్లింది. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగం, సమాఖ్యవాద ప్రాథమిక నిర్మా
YS Sharmila | భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చ
jamili elections | లోక్సభలో మంగళవారం జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల్లో మొదటిది లోక్సభ, అసెంబ్లీల కాలపరిమితులను సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు కాగా రెండోది ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాం�
Jamili Elections | అసలు ఏకకాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్సభ తొలిసారిగా సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్ కమిటీ ఇదివరకే సిఫారసు �
దేశంలో జమిలి ఎన్నికల అమలు 2034 నుంచి అమలులోకి వచ్చే అవకాశమున్నదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్కు, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు
జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం లోక్సభలో ఓటింగ్ జరిగిన సమయంలో దాదాపు 20 మంది పార్టీ ఎంపీలు హాజరు కాకపోవడంపై బీజేపీ ఆరాతీస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో బీజేపీ ఈసారి ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వంటి క్లిష్టమైన కార్యాలను తలకెత్తుకోదని అనుకున్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయాల్సిరావడమే అందుకు కారణం.
Jamili Elections | ఒకే దేశం-ఒకే ఎన్నిక (One Nation One Election Bill) లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్సభ (Lok Sabha) ముందుకు వెళ్లింది.
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు మంగళవారం లోక్సభలో రాజ్యాంగ(129వ) సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్ట
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులు రేపు లోక్సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.