One Nation One Election | బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్�
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని పబ్లిక్ పాలసీ మేధోసంస్థ ఐడీఎఫ్సీ వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్లో తేలింది.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. ఇండియా కూటమి బలపడుతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్�
Jamili Elections | జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. దేశమంతా ఒకేసారి (పార్లమెంట్, అసెంబ్లీలకు) ఎన్నికలు నిర్వహించి, లబ్ధి పొందేందుకు తహతహలాడిన మోదీ సర్కార్ దానిపై వెనక్కి తగ్గింది. జమిలి �
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రక�
2024లో లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
దేశంలో అభివృద్ధి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల శాసనసభ, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
లోక్సభలో రిజిజు వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఎన�
లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు దీని వల్ల ప్రభుత్వ, పార్టీల వ్యయం తగ్గుతుంది మానవ వనరులను బాగా వినియోగించుకోవచ్చు పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక న్యూఢిల్లీ, మార్చి 16: జమిలి ఎన్నికల అంశాన