జగిత్యాల : సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పాండులోజి నవదీప్ (11) 8వ తరగతి
దిష్టిబొమ్మల దహనం.. గోబ్యాక్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన కోరుట్ల నెట్వర్క్, జనవరి 18: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ తగిలింది. పసుపు బోర్డు తెస్తానని, వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరి�
Jagtial |జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈనెల 25న షార్జా నుంచి జిల్లాలోని మెట్పల్లికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంట�
Paper Boy Jai Prakash | ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఉదయం పేపర్ వేస్తూ ఇంటి ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటున్న ఓ విద్యార్థి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ అబ్బాయి పేపర్ వేస్తుండగా.. ఓ వ్యక్�
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం | జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆటోలో పలువురు
జగిత్యాల : ఓ దొంగ జగిత్యాల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రెండు రోజులక్రితం ఇర్ఫాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇవాళ ఉదయం వాష్ర
మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప బుగ్గారం,ఏప్రిల్ 7: మహిళల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. వారి సంక్షేమానికి అనేక పథకాల
గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండేలా అభివృద్ధి పనులు జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాల రూరల్, ఏప్రిల్ 7: అడవులను కాపాడుకోవాలని జగిత్య�
మల్లాపూర్, మార్చి 1: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 78 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. సిరిపూర్లో 26, మొగిలిపేటలో 2, కొత్తదాంరాజ్పల్లిలో 3, ముత్యంపేటలో 2 చొప్పున మొత్తం 33 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యా�